Home » Author »chvmurthy
రాజ్యసభ స్ధానాలకు భారతీయ జనతాపార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుంచి 16 మందికి అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కు కర్ణాటక నుంచి మరోసారి అవకాశం కల్పించారు.
అమెరికాలోని టెంపే నగరంలో ఓ షాపులోకి కారు దూసుకు వచ్చింది. ఈ ఘటనలో ఆ షాపులో పని చేస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దృశ్యాలను అక్కడి పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయటంతో ప్రస్తుత�
అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 5 నుండి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 9వ తేదీన ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లోని ఫిన్కేర్ బ్యాంక్లో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంక్ మేనేజర్ స్రవంతే అసలు దొంగ అని నిర్ధారణకు వచ్చారు. బ్రాంచ్ మేనేజర్ గా, అప్రైజర్ గా కొనసాగుతున్న స్రవంతి పధకం ప్రకారమే �
ప్రపంచంలోని 12 దేశాల్లో వ్యాపించిన మంకీ పాక్స్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చ�
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఒమ్మంగి, పోతులూరూ, మధ్య పంట పొలాల్లో పెద్దపులి తిరుగుతున్న వీడియోలు అటవీ శాఖ ఏర్పాటు చేసిని సీసీ కెమెరాలకు చిక్కాయి.
తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు (సంప్రదాయ కళంకారి కళ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్�
కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో జరిగిన అల్లర్లకు పాల్పడిన మరో 25 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు చెప్పారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దారుణం జరిగింది. భార్య గొంతు కోసిన భర్త తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్ధితి విషమించటంతో అతడిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై శివారులోని పొజిచలూరులో ఒక ఇంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పద స్ధితిలో మరణించారు.
నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
బెంగాల్ లో 15 రోజుల్లో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవటం కలవర పెడుతోంది. లేటెస్ట్ గా సీరియల్ నటి, మోడల్ బిడిషా మరణ వార్త మరువక ముందే మరోక మోడల్, నటి ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
భార్య శీలంపై అనుమానం పెనుభూతమయ్యింది. ఆయనకు 77 ఏళ్ళు వాళ్లావిడకు 66 ఏళ్లు ఈ వయస్సులో భార్య శీలంపై అనుమానం వచ్చిన వృధ్దుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.
అమలాపురం అల్లర్ల కేసులో అరెస్టైన కీలక నిందితుడు అన్నెం సాయిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 కింద మరొక కేసు నమోదు చేశారు. ఈ నెల 20 న జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
హనుమజ్జయంతి ఉత్సవాల్లో చివరిరోజైన మే 29వ తేదీ ఆదివారం తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగుతుందని టీటీడీ ప్రకటించింది.
మనవరాలిపై లైంగికవేధింపులకుపాల్పడ్డారనే ఆరోపణలతో మనస్తాపం చెందిన ఒక మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది.
తెలంగాణలో ఒకరు రజాకార్ల వారసులు, మరోకరు నిజాం వారసులని ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారని టీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఈరోజు ఆయన ఆమంచర్ల గ్రామంలో పర్యటించారు.
హైదరాబాద్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వివాహిత మహిళ తనను ప్రేమించటం లేదని కోపంతో కత్తితో దాడి చేసాడో యువకుడు. ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
ఒకరికి తెలియకుండా ఒకరిని ముగ్గురిని పెళ్లిచేసుకున్న యువతి ఉదంతం నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది.