Home » Author »chvmurthy
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ముజాహిదీన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన కమాండర్ మృతి చెందాడు.
విశాఖ సమీపంలోని అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ కంపెనీ నుంచి అమ్మోనియా గ్యాస్ లీకైన ఘటనలో 200 మంది అస్వస్ధతకు గురవ్వటం చాలా బాధాకరం అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. విశాఖలో విషవాయువు లీక్
పల్నాడులో మరో సారి ఫ్యాక్షన్ భూతం పురి విప్పింది. ప్రత్యర్ధుల దాడిలో టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు.
తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన ఏపీలోని 26 జిల్లాల్లో కళ్యాణమస్తు పేరుతో పెద్ద ఎత్తున సామూహిక ఉచిత వివాహాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
జమ్మూ కాశ్మీర్లో హిందువులపై వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కూడా కీలక భేటీ జరుగుతోంది.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి 8.2 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వాటి విలువ సుమారు 30 లక్షల 29 వేల రూపాయలు ఉంటుందని పోలీసుల�
విజయవాడలో దారుణ హత్యకు గురైన ఫుట్బాల్ ప్లేయర్ ఆకాష్ మర్డర్ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోలవరపుపాలెం, పొడపాక గ్రామల మధ్య సంచంరించిన పులి ఇప్పుడు తన స్ధావరాన్ని మార్చింది.
కర్ణాటకలో ఈ రోజు తెల్లవారు ఝూమున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది. కలబురిగి జిల్లా కమలాపుర పట్టణ శివారులో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ట్రక్క్ ను ఢీ కొటట్టంతో ఈ ప్రమాదం జరిగింది.
దేశంలో నిన్న కొత్తగా 4,041 కొత్త కోవిడ్ కేసులునమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్కు గురైనవారి సంఖ్య4,31,68,585కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జూన్1 తో పోలిస్తే నిన్న కొత్తగా 1,668 యాక్టివ్ కేసులు సంఖ్�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు.
నైరుతి రుతుపవనాలు ఈరోజు కేరళ మొత్తం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
గుంటూరులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటంలేదని ఒకయువతిని ఆమె తల్లిని బ్లేడ్ తో గొంతుకోసాడు. అనంతరం రెండంతస్తుల పైనుంచి కిందకు దూకాడు.
విజయవాడలో రెండు సంఘటనలు జరిగాయి. ప్రియురాలు మందలించిందని రౌడీ షీటర్ ఆత్మహత్య చేసుకోగా.... అతనికి చెందిన రెండు గ్రూపుల్లో జరిగిన గొడవలో ఒక పుట్ బాల్ ప్లేయర్ హత్యకు గురయ్యాడు.
దేశంలో నిన్న కొత్తగా 2,745 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఆరుగురు కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దేశంలో ప్రస్తుతం 18,386 యాక్టివ్ covid కేసులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను నిలిపివేస్తోందని... ప్రభుత్వం విడుదల చేసినట్లుగా నకిలీ పోస్టులు తయారు చేసిన వారిపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది.
కేంద్ర చమురు సంస్ధలు నేటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. 19 కిలోలు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.135లు తగ్గించాయి.
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. మసాజ్ పేరుతో వ్యక్తిని ఆకర్షించి అక్కడ తీసిన వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయటంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.
తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువును జూన్ 4వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ వాస్తవానికి ఈ గడువు మే31 మంగళవారం రాత్రితో ముగిసింది. అభ్యర్ధుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది
విజయవాడలో మసాజ్ సెంటర్ మాటున.. ఘాటైన ఆగడాలు పెరిగిపోతున్నాయి. మసాజ్ మాఫియా వేధింపులు తాళలేక ఒక యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.