Home » Author »chvmurthy
తన ప్రియురాలితో శృంగారం చేస్తుండగా 61 ఏళ్ల వృధ్ధుడు కన్ను మూసిన విషాద సంఘటన ముంబై లో వెలుగు చూసింది.
ఓ 20 ఏళ్ల యువకుడు అత్యంత సాహాసకృత్యం చేయటానికి పూనుకున్నాడు. సినిమాల ప్రభావమో... అతి విశ్వాసమో తెలియదు కానీ డ్యామ్ గోడ ఎక్కుతుండగా పొరపాటున కాలు జారి కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పెళ్లి పేరుతో ఒక మహిళను లోబరుచుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగిన తర్వాత పెళ్లికి నిరాకరించిన ఓ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 10 నుండి 14వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయని టీటీడీ తెలిపింది. ప్రతిరోజూ సాయంత్రం గం.6.30 నుండి గం.7.30ల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నా�
పొరుగు దేశం శ్రీలంక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆర్ధిక సంక్షోభంతో ఆహార పదార్ధాలను సైతం కొనుక్కోలేని పరిస్ధితిలో ప్రజలు అల్లాడి పోతున్నారు.
మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలకు కాలం చెల్లింది. మహిళలకు నచ్చకపోతే ఆఖరుకు పీటల మీద పెళ్ళిని కూడా రద్దు చేసుకుంటున్నసందర్భాలు ఉంటున్నాయి.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి ఇండియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న బొల్లి దివ్యవాణి(31) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ లోని సిరిసిల్ల జిల్లాకు చెందిన దివ్యవాణి ఏపీలో పని చేస్తోంది.
తెలంగాణాలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాలలో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1-5.8 కి.మీ ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరిత�
ఉత్తర ప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
కవల సోదరులు, వారి భార్యలతో కామెడీ సీన్లు... ఒకరు అనుకుని, ఒకరితో చేసే చిలిపి చేష్టలు సినిమాల్లో నవ్వు తెప్పిస్తాయి... కానీ నిజ జీవితంలో చేదు అనుభవాన్ని మిగిలిస్తాయి. ఒక మహిళకు అలాంటి సంఘటన ఎదురయ్యింది.
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 12,993 క్యూసెక్కులు ఉంది.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,226 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 14,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించటంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ ను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజస్ధాన్ కేరళ రాష్ట్రాలు స్పందించాయి.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పై కేసు నమోదు చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చెప్పారు.
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
చిత్తూరు జిల్లా సదుం మండలం ఎగువ జాండ్రపేటలో ఒకయువతి,యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మదనపల్లి ప్రాంతానికి చెందిన రాధారాణి, వెంకటరమణ, రాములు కొంతకాలంగా ఎగువ జాండ్రపేటలోని వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. బిడ్డలు దూరంగా ఉండటం తట్టుకోలేని ఓ మాతృమూర్తి మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంది.
క్కోసారి కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. అమెరికాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. రచయిత్రి నాన్సీ బ్రోఫీ అనే రచయిత్రి 2011 లో హౌటూ మర్డర్ యువర్ హస్బెండ్ అనే నవల రాసింది.
ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరుకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా నిన్న ఉదయం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఇద్దరు మంత్రులతో కలిసి స్ప
తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ ఈ రోజు ఉదయం విడుదల చేయనుంది.