Home » Author »chvmurthy
రుతి రుతుపవనాలు దక్షిణ ఆరేబియా సముద్రం, మాల్దీవుల దక్షిణ భాగాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రోజు రోజుకు పరిస్ధితులు మరింతగా దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది.
మహారాష్ట్రంలో నిన్నరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు.
ఉత్తర దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి మరఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.
Tirumala శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ మే 21 శనివారం విడుదల చేయనుంది.
వయస్సు పెరిగిపోతున్నా పెళ్లికాక ఇబ్బందులు పడుతున్న యువకులను మోసం చేసే ముఠా సభ్యులను రాజస్ధాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు యువకులను పెళ్లి చేసుకున్న యువతులు పెళ్లైన 15 రోజులకు అత్తింటిలోని నగదు, బంగారం, వెండి తీసుకుని పారరయ్యారు. ఇటీవలి
దేశీయంగా అభివృధ్ది చేసిన 5G టెక్నాలజీతో మద్రాస్ ఐఐటీలో ఏర్పాటు చేసిన ట్రయల్ నెట్వర్క్ ద్వారా తొలి 5జీ వీడియో కాల్ విజయవంతంగా పరీక్షించామని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
ఒక వ్యాపారవేత్త భార్యను విచారణ పేరుతో అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసలు కేసు నమోదు చేశారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇంట్లో, చెన్నై విమానాశ్రయంలో బాంబు పెట్టామని బెదిరింపు ఫోన్ కాల్ చేసిన యువకుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటకకు చెందిన ప్రత్యేక బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ కి నలుగురు భార్యలు ఉన్నారని... వారిలో ఒక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపింది.
ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి వెంకటేశ్వరరావు సర్వీసును రీ ఇన్ స్టేట్ చేస్తున్నట్లు ఆ జీవో లో పేర్కోన్నారు.
ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు దారికాచి 3 కోట్ల రూపాయలు దోచుకెళ్లారనే వార్త సంచలనంగా మారింది.
తెలంగాణలో ఈ ఏడాది వర్షాలు సమృధ్దిగా కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారు. వానలు కావల్సినంత కురవటంతో రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు.
మధ్య ప్రదేశ్ లోని ఆ ఊళ్లో మగపిల్లలకు పెళ్లి అవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే గ్రామంలో సరైన నీటి వసతి లేదు. గుక్కెడునీటి కోసం కిలో మీటర్లుదూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే తల్లితండ్రులు భయపడతారు.
తెలంగాణలోని బీరు ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. త్వరలో బీరు ధరలు పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడున్న బీరు ధరలపై ఒక్కో దానిపై 10-20 పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిధ్దమైనట్లు సమాచారం.
దొంగతనం చేయడానికి వచ్చిన దొంగకు ఇంటి యజమానులు, స్థానికులు దేహశుద్ధి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో చోటు చేసుకుంది.
కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి పంచాయితీ పరిధిలో ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్ ప్రకటించారు.
అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్సీ కోసం లేదా గ్రీన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోగా ప్రాసెస్ చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్ష మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.
పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వేధింపులు భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లగొండజిల్లాలో చోటు చేసుకుంది.
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక న్యాయమూర్తి వాట్సప్ ద్వారా కేసు విచారించి తీర్పు చెప్పిన ఘటన తమిళనాడులోని చెన్నై హైకోర్టులో చోటు చేసుకుంది.