Home » Author »chvmurthy
బెంగుళూరు హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు ఈ నెల 12 ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం డెత్ నోట్ బయటపడటంతో కేసు కొత్త మలుపు తిరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చిరుజల్లులు కురుస్తుండటంతో ఘటాటోపంతో వాహన సేవ
అనకాపల్లి జిల్లాలో కారులో తరలిస్తున్న రూ. 3 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నక్కపల్లి మండలం,వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టు బడింది.
ఉత్తరప్రదేశ్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇది దైవిక సంఘటనా... అద్భుతమా అనేది తేలక ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. దేవాలయంలోని విగ్రహాలను చోరీ చేసిన దొంగలకు చోరీ చేసినప్పటి నుంచి నిద్ర పట్టక పీడకలలు వచ్చాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు.
హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 11న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితులను అరెస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో స్మగ్లర్లు రూట్ మార్చారు. పోలీసులకు పట్టుబడకుండా దందా చేసేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఈ మధ్య పుష్ప సినిమా వచ్చాక ఇలాంటి స్మగ్లింగ్స్ ఎక్కువయ్యాయి.
కూతురుకు చదువు చెప్పిస్తాడనే ఆశతో వృధ్దుడి దగ్గరకు సహాయంగా పంపిస్తే ఆ వృధ్దుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
రీంనగర్లో బాంబు కలకలం రేపింది. నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణం మాంగళ్యలో బాంబు పెట్టామని ఆగంతకుడు ఈ రోజు మధ్యాహ్నం షాపుకు ఫోన్ చేసి చెప్పాడు.
నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులలో చాలా భాగం మరియు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక చోట పెళ్లికి వెళ్లారు. అక్కడ వినోదం కోసం ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక యువతితో కలిసి డ్యాన్సులు చేయటంతో సీఎం సీరియస్ అయ్యారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
తమిళనాడులో ఘోరం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని టికెట్ తీసుకోమన్నందుకు ఆ వ్యక్తి కండక్టర్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కండక్టర్ మరణించాడు.
సూర్యాపేట జిల్లా కోదాడలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న దంపతులను అరెస్ట్ చేయగా వారి వద్ద 36 కిలోల గంజాయి లభించింది.
యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన వివాదంలో చిక్కుకున్న సినీ నటి కరాటే కళ్యాణి ఇప్పుడు మరోక కొత్త వివాదంలో చిక్కుకున్నారు.
రైలు ప్రయాణం అంటేనే ముందుగా రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. రద్దీని దాటుకుని, ప్లాట్ ఫామ్ లు మారి మనం ఎక్కాల్సిన రైలు ఎక్కాల్సి ఉంటుంది.
వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఒక బ్యూటీ థెరపిస్టుపై ముగ్గురు యువతులు దాడి చేశారు. ముగ్గురు యువతులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు.
పోలీసు రిక్రూట్మెంట్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న యువతి మెడికల్ టెస్టుల్లో అతడు అని తేలటంతో ఆమె ఎంపిక సందిగ్దంలో పడింది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మనీలాండరిగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.
గ్రామదేవత కోసం వదిలిన దున్నపోతు దాడి చేయటంతో ఒక వ్యక్తి మరణించిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది.