Home » Author »chvmurthy
కొత్తగా కాపురానికి వెళ్లే అమ్మాయి భర్త ఇంట్లో కనీస సౌకర్యాలు ఉన్నాయో లేవో చూసుకోవటం సాధారణ విషయం. తాను నివసించాల్సిన చోట మరుగుదొడ్డి లేదని ఒక నూతన వధువు తనువు చాలించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
రోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతం లోని తీవ్ర తుఫాను "అసని" పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడకు ఆగ్నేయ దిశగా 260కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
అసని తుపాను ప్రభావంతో విశాఖపట్నంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో విశాఖకు రావాల్సిన విమానాలు వెను దిరిగాయి.
కరోనా పుట్టిల్లైన చైనాలోఈ రోజు సాయంత్రం జరిగిన ఘటనతో అంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు లోనయ్యారు.
విశాఖకు 350 కిలోమీటర్ల దూరంలోనూ... పూరీకి 550 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైన అసాని తుపానును ఎదుర్కునేందుకు విశాఖలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తమయ్యింది.
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆర్ధిక సంక్షోభం కారణంగా ప్రధాని రాజపక్స రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు గొటబయ రాజపక్సే... అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
హర్యానాలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులపైకి ఒక చిరుతపులి దాడి చేసింది. అందరిలాగా వారు పారిపోకుండా దానిపై ఎదురు దాడికి దిగి దాన్నిపట్టుకోవాలని చూశారు... కానీ పులి వారిని గాయ పరిచింది.
నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాను పెళ్లి చేసుకునేందుకు యువతిని ఇవ్వలేదనే కోపంతో ఒకసాఫ్ట్ వేర్ ఇంజనీర్ యువతిపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీలో ఉన్నంత కడుపు మంట రాజకీయాలు దేశంలో మరెక్కడా లేవని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
కడప జిల్లాలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 4.45 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ సొమ్ము అప్పనంగా కొట్టేయాలనుకుంటే ఏదో ఒకమార్గం ఆలోచిస్తారు కొందరు. అందుకు వారి దగ్గర మాస్టర్ ప్లాన్ లు ఉంటాయి.
విశాఖపట్నంలో మత్తు ఇంజక్షన్లు అనధికారికంగా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు సినీ ఇండ్రస్ట్రీకి చెందిన ఒక నటిని వాట్సప్ ద్వారా వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లకు అందుబాటులో ఉంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ఈసారి అదిరిపోయే ఫీచర్ ను తన యూజర్లకు అందించేందుకు సిధ్దమవుతోంది.
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్ధానానికి తీసుకు వెళ్లిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు.
గడిచిన 20 ఏళ్లుగా మద్యం తాగుతున్న వ్యక్తి ఇటీవల ఒకరోజు మద్యం తాగాడు. ఆ మద్యం అతనికి కిక్ ఇవ్వలేదు. దీంతో అది నకిలీ మద్యం అని అధికారులకు, హోం మంత్రికి ఫిర్యాదు చేశాడు.
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసే ఇద్దరు వ్యక్తులు పదహారేళ్ల బాలికకు క్షుద్రభయం కల్పించి ఆమెను గర్భవతిని చేసిన ఘటన వెలుగు చూసింది.
రంజాన్ వేళ మద్యం తాగటానికి డబ్బులు లేకపోవటంతో అతిధిగా వెళ్లిన ఇంట్లో బిర్యానీతో పాటు బంగారం తినేసిన దొంగను చెన్నై పోలీసులు పట్టుకున్నారు.
తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. హైదరాబాద్ లో శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.