Home » Author »chvmurthy
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ గేట్ వద్ద అక్రమంగా అంబులెన్స్ లో తరలిస్తున్న ఆవులు సజీవ దహనం అయిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
ప్రైవేట్ నర్సింగ్ హోంలో పని చేస్తున్న నర్స్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నర్సింగ్ హోం గోడకు వేలాడుతున్న నర్స్ మృతదేహాన్ని చూసి స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఆవుల సజీవదహనం తీవ్ర కలకలం రేపుతోంది. రోగులను తీసుకెళ్లాల్సిన అంబులెన్స్లో ఆవులను అక్రమంగా తరలిస్తున్న ముఠాగుట్టు బయటపడింది.
కరోనా ఫోర్త్ వేవ్ భయంతో విదేశాలనుంచి వచ్చేప్రయాణికులపై విమానాశ్రయాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టింది కర్ణాటక ప్రభుత్వం. జపాన్, థాయ్ లాండ్ నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు తప్పని సరిచేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నరోడ్లు, మౌలిక వసతుల మీద గత 3 రోజులుగా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుధ్దం కొనసాగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో కరెంట్ లేదని, తాను రెండు రోజులు జనరేటర్ వేసుకుని ఉన్నానని.. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదే.... అని ఏపీ విద్యాశా�
తమిళనాడులో మరో లాకప్ డెత్ ఘటన చోటు చేసుకుంది. పది రోజుల వ్యవధిలో ఇది రెండో కేసు. తిరువణ్ణామలై జిల్లాలోని తత్తరణై కి చెందిన తంగమణి అనే వ్యక్తిని కల్తీ మద్యం విక్రయాలపై పోలీసులు విచారణ నిమిత్తం ఏప్రిల్ 26న అదుపులోకి తీసుకున్నారు.
అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఎస్సై ఉదంతం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కార్మిక,కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఆయన తెలిపారు.
నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసి శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్ధులకు బస్ పాస్ లపై రాయితీ కల్పించింది. సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, బస్ పాస్ లపై ముూడు నెలలపాటు 20 శాతం రాయితీని ఇస్తున్నట్లు సంస్ధ తెలిపింది.
చత్తీస్గఢ్లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం చేశాడనే ఆరోపణతో ఒక సెక్యూరిటీ గార్డును కొందరు చెట్టుకు వేలాడదీసి కొట్టారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవటం ఆ పార్టీ నేతలకు కోపం తెప్పించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు స్లాట్ బుకింగ్ విధానం, నడకదారి భక్తులుకు టోకేన్లు జారిని త్వరలోనే ప్రారంభిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా, వినియోగానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పోలీసులు కళ్లు గప్పి డ్రగ్స్ మాఫియా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశార�
దేశంలో భానుడి భగభగలు మంట పుట్టిస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృధ్ధులు అల్లాడిపోతున్నారు.
పంజాబ్ లోని బర్నాలాలో దారుణం చోటు చేసుకుంది. 40 ఏళ్ళ వ్యక్తి 8 ఏళ్ళ బాలికపై లైంగిక దాడి చేసి అత్యాచారం చేయబోయాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఒక భవనం బాల్కనీ కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించారు.
ఉత్తరప్రదేశ్లోని మధురలో దారుణం చోటు చేసుకుంది. తాను ప్రేమించిన యువతి తనను కాదని వేరొకరిని వివాహం చేసుకోవటం తట్టుకోలేని మాజీ ప్రియుడు ఆమె పెళ్లి జరుగుతుండగా కాల్చి చంపాడు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు విచారణ పూర్తయింది. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రాంగోపాల్ నిందితుడు శశికృష్ణ కు ఉరిశిక్ష విధించారు.
చైనాలోని షాంఘై నగరంలో మళ్లీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలు షాంఘైను వదిలి పెట్టి వేరే ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.
అమెరికాలో హెచ్5 తొలి బర్డ్ఫ్లూ కేసు నమోదయ్యింది. కొలరాడోలోని ఒక వ్యక్తికి వ్యాధి సోకినట్లు ఆ దేశ అంటు వ్యాధుల నియంత్రణ సంస్ధ (సీడీసీ) తెలిపింది. ఏవియన్ ఇన్ ఫ్లూయాంజా-ఏ పరీక్షలో ఆ వ్యక్తికి పాజిటివ్ గా తేలింది.