Home » Author »chvmurthy
దేశంలో ఈ ఏడాది ఎండలు మండి పోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదే సమయంలో శుభముహూర్తాలు ఉన్నాయి.
హైదరాబాద్ లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతవరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వర్షం కురిసింది. సికింద్రాబాద్, మారేడుపల్లి , బేగంపేట్ , రాణిగంజ్, ప్యారడైస్, చిలుకలగూడ, చింతల్, శాపూర్ నగర్, గాజుల రామారాం, తో సహా పలు ప్రాంతాలలో
కేరళలో మరోసారి షిగెల్లా బ్యాక్టీరియా కేసు వెలుగు చూసింది. కోజికోడ్ లోని ఎరంజికల్ లో ఆరేళ్ల చిన్నారికి షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. తీవ్ర విరేచనాలు కావటంతో చిన్నారిని పుతియప్ప ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ దంపతులను కలిశారు. సాయంత్రం రాజ్ భవన్ కు వచ్చిన సీఎం జగన్ దంపతులకు రాజ్ భవన్ కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు.
విజయవాడ గవర్నమెంట్ ఆస్పత్రిలో అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒక మహిళను ఇద్దరు యువకులు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో రాగల మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాలలో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ వివిధ ప్రాంతాల మధ్య 968 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒకవిద్యార్ధిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన మానసిక పరిస్ధితి సరిగా లేనందున తల్లితండ్రులకు భారం కాకుడదని భావించిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి పోలీసులు స్పందించి ఆమెను ప్రాణాపాయం ను�
పొలిటికల్ ఆక్టోపస్ గా పేరు పొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ తెర మీదకు వచ్చారు. వచ్చి రావటంతోనే ప్రస్తుత రాజకీయాల్లో కీలక నేతలతో సమావేశం అవుతున్నారు. మైలవరం శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ తో ఆయన సమావేశం అయ్యారు.
రాగల మూడు రోజులు తెలంగాణలో తేలిక పాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మద్యం తాగి వాహానం నడపడమే కాక మహిళా ఎస్సై పై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎస్సై దేహుశుధ్ది చేసింది.
వరంగల్ లో నిన్నరాత్రి దారి దోపిడీ జరిగింది. సినిమా ఫక్కీలో దారి కాచిన దుండగులు వ్యాపారి కళ్లలో కారం కొట్టి అతని వద్ద ఉన్న రూ. 7లక్షలు ఎత్తుకెళ్లారు.
కర్ణాటకలోని చామరాజ్ నగర్ ఏరియాలో రెండు రోజుల క్రితం బైక్ పై హద్దులు మీరి రోమాన్స్ చేసిన ప్రేమ జంటలో ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అమెరికాలోని ఒక కాలేజీ పోర్నోగ్రఫీలో కోర్సును ప్రవేశ పెట్టింది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ మే 3వ తేదీ నుంచి జూన్ 4వ తేదీవరకు స్వల్ప వ్యవధి కల క్లాసులు ఉంటాయని తన వెబ్ సైట్లో ప్రకటన విడుదల చేసింది.
9439073183 అనే నెంబరుగల వ్యక్తి తాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడ్ని అని పరిచయం చేసుకుంటూ ఆర్ధిక సహాయం కావాలంటూ పలువురుకి వాట్సప్ మెసేజ్ లు చేశాడు.
GVL Narasimha Rao : రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలకు బీజేపీ అంటే భయం పట్టుకుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాలకు విస్తృతంగా సహాయం చేస్తున్నా తెలుగు రాష్ట్రాలు రెండు కేంద్రాన్ని విమర్శిస్తు
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా సాయిబాబా నగర్కు చెందిన ఆశీయా బేగం(21)ను గత రాత్రి డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు షాపూర్ నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వ�
ప్రేమికులు సాధ్యమైనంత వరకు ప్రైవసీ కోరుకుంటారు. తమను ఎవరూ గమనించకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ ఉంటారు.
యస్సు మీరిన పెళ్లి కొడుకులకు పెళ్లిళ్లు కావటం కష్టంగా మారిన ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అలాగే మోసం చేస్తున్నారు. మరో మూడు రోజులలో పెళ్లి ఉందనగా పెళ్లి కూతురు అత్తింటి వారికి మత్తు మందు కలిపిన టీ ఇచ్చి ఇంట్లోనినగదు తీసుకని పరారైన ఘటన మధ్యప్రద�
గుంటూరు జిల్లా నరసరావుపేట లో నిన్న కిడ్నాప్ కు గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి రామాంజనేయులును దుండగులు హత్య చేశారు. అతని మృతదేహాన్ని పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద గుర్తించారు.