Home » Author »chvmurthy
అమెరికాలోని ఇల్లినాయిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులతో పాటు స్ధానిక డ్రైవర్ మృతి చెందింది. స్ధానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది.
గత కొద్ది రోజులుగా ఎండవేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపింది.
హైదరాబాద్ మల్కాజ్ గిరిలో మూడు రోజుల క్రితం ఆదృశ్యమైన మహిళ హత్య చేయబడిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.
ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డల ముందే ఒక మహిళను వెంబడించిన దుండగుడు కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. నిన్న కొత్తగా 2,451 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొమ్మిదవ రోజు ఇవాళ ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా పెద్దచింత రేవుల స్టేజ్ వద్ద నుండి ప్రారంభమవుతుంది.
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. ఈ కేసులో అరెస్టైన పబ్ యజమాని అభిషేక్ , మేనేజర్ అనిల్ దాఖలు
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
కన్నతండ్రి మరణిస్తే తలకొరివి పెట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఏడేళ్ల చిన్నారి తలకొరివి పెట్టిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10 లోని ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలర్స్ కు పక్కన ఉన్న స్ధలం వివాదంలో, తనకెటు వంటి సంబంధం లేదని బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చెప్పారు
భారత్ లోనిన్న కొత్తగా 2,067 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 40 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. కోవిడ్ నుంచి నిన్న1547 మంది కోలుకున్నారు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. మంగళవారం దేశవ్యాప్తంగా 1247 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఎంత సంపాదించినా చేసిన అప్పులు తీరటంలేదా ? .... బుణాలు తీసుకున్న వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వటంలేదా... మీకు రావల్సిన డబ్బు సకాలంలో రావటంలేదా ? బుణబాధలు ఎక్కువై మానసికంగా చికాకు
మెదక్ జిల్లా రామాయంపేట కు చెందిన తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ చావుకు ఏడుగురు కారణమని చెపుతూ సెల్ఫీ వీడియో విడుదలచేసి తల్లి
యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి అనుబంధ ధేవాలయం శ్రీ పర్వత వర్ధని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయ ఉద్ఘాటనకు ఈరోజు అంకురార్ఫణ జరగనుంది.
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేదిలేదని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు మైనర్లు.. పైగా వేర్వేరు కులాలకు చెందిన వారు... మీకిద్దరికీ పెళ్ళి చేయటం కుదరదు అన్నారు పెద్దలు.
ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయపార్టీ నేత ఇప్పుడు పాదయాత్ర చేపట్టబోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రవలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 అడుగుల నాగు పాము కలకలం సృష్టించింది. జిల్లాలోని రంపచోడవరం మండలం పెద్దగెడ్డాడ గ్రామంలో పదిహేను అడుగుల కింగ్ కోబ్రా ఓఇంట్లోకి చొరబడింది.