Home » Author »chvmurthy
యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య సంచలనం సృష్టించింది. కూతురు కులాంతర వివాహం చేసుకోవటం నచ్చని తండ్రి అల్లుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కామారెడ్డిలోని ఓ లాడ్జిలో తల్లీ కొడుకులు ఈరోజు తెల్లవారుఝామున ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారి స్వస్ధలం రామయం పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాయంపేట మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తి అందుకు సంబంధించిన వీడియోలతో మహిళను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు
పల్నాడులో దారుణం చోటు చేసుకుంది. గురుజాల రైల్వే స్టేషన్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు ఒడిషాకు చెందిన మహిళ(30)గా గుర్తించారు. మహిళతో పాటు 2 సంవత్సరాల బాబు ఉన్నాడు. మహిళపై
కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. కొత్త బస్టాండ్ వద్దగల ఓ లాడ్జిలో తల్లీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం సృష్టించింది.
శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు. శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈరోజు మధ్య చత్తీస్ఘడ్ నుండి తెలంగాణ మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ
చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడు సీతామాతతో
ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టి అన్నింటిలో విజయాన్ని ఇచ్చే అతిశక్తివంతమైన స్త్రోత్రం హనుమ లాంగూల స్తోత్రమ్ చదివి పాఠకులు కష్టాలనుండి గట్టెక్కాలని కోరుకుందాం. అసలు లాంగూలం అంటే
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి కాసేపట్లో జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి
ప్రేమించిన ప్రియుడు మోసం చేసి... మరో పెళ్లి చేసుకుంటుంటే అడ్డుకున్న ప్రియురాలిని అతడి బంధువులు దారుణంగా కొట్టారు. ఇందతా చూస్తున్న కానిస్టేబుల్ కనీసం అటువైపు కన్నెత్తికూడా చూడలేదు
శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం. ఇది ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ కోదండ రాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని
జన సమ్మర్ధం కల మార్కెట్ ప్రాంతాలు, మెట్రో రైళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో మాటు వేసి ప్రయాణికుల విలువైన సామాన్లు దొంగిలించే కిలాడీ లేడీ గ్యాంగ్ ను ఢిల్లీ పోలీసులు, స్పెషల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామయాత్ర కాదని ప్రజావంచన యాత్ర అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఘాటుగా విమర్శించారు.
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిన్న..మొదటి రోజు నిందితులిద్దరినీ బంజారా హిల్స్ పోలీసులు ఆరు గంటలపాటు విడివిడిగా విచారించారు.
దశాబ్ద కాలపు నాటి అక్బరుద్దిన్ ఒవైసీ కేసులో తుది తీర్పును వెల్లడించనుంది నాంపల్లి స్పెషల్ కోర్టు. 2012లో నిజామాబాద్ నిర్మల్ బహిరంగ సభలో విద్వేష పూరకమైన ప్రసంగాలు చేశారనే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకుల్లో ఉన్న అసంతృప్తిని టీకప్పులో తుపానుతో పోల్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ రోజు కడపలో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.