Home » Author »chvmurthy
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించిన రోజు నుంచి బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు విధానాల పరంగా, రాజ్యాంగ పరంగా పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా జరుగుతుందని హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనలు వెల్లువెత్తాయి.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం సీతారామచంద్రస్వామి వార్ల ఎదుర్కోలు మహోత్సవం మిథిలా మైదానంలో కన్నుల
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది . కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా .. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచం ద్ర
మద్యం తాగుతూ కారు నడుపుతున్న వ్యక్తి పోలీసులు డ్రంక్ & డ్రైవ్ నిర్వహిస్తున్నారని చూశాడు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో కారు దిగి పక్కనే ఉన్న రైలు పట్టాలపై పరిగెత్తాడు.
శ్రీరామ నవమి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు
ధర్మం, దైవిక సూత్రాలకు అనుగుణంగా మానవులు తమ జీవితాన్ని ఏలా సార్ధకం చేసుకోవాలన్న విషయాన్ని శ్రీరాముడు తన జీవనం ద్వారా మనకు బోధించాడని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
ధర్మ సంస్ధాపన కోసం శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్రశుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని కీర్తిస్తూ భక్త జనం పండుగ జరుపు
భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వాముల వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం గం.10-30 లకు శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది.
ఉత్తరాంధ్రలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం విజయనగరంలోని రామతీర్ధంలో శ్రీరామనవమి కళ్యాణం ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఒడిషా లోని మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ-31 గ్రామం వద్ద బుధవారం రాత్రి మల్కన్ గిరి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆసమయంలో చింతపండు లోడుతో వెళుతున్న లారీని
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్ధినిని వేధించిన కేసులో రైల్వే ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్ధాన్ లోని అజ్మీర్ కు చెందిన బాధిత విద్యార్ధిని(20) హోం మంత్రిత్వశాఖ వెబ్
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక వైసీపీ నాయకుడు వెంకట సుబ్బారెడ్డిపై సుజన అనే మహిళ పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది.
ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 26 జిల్లాలలో 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 14 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఒడిషాలో పోలీసులు ఒక జర్నలిస్ట్ పై దాడి చేశారు. అనంతరం అతడ్ని ఆస్పత్రిలో చేర్పించి కాళ్లకు బేడీలు వేశారు.
దేశంలో వచ్చే ఆదివారం నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కాకపోతే 18 ఏళ్లు పైబడినవారు బూస్టర్ డోస్ వేయించుకోవాలంటే కొంత రుసుముు చెల్లించాల్సి
తెలంగాణలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పై పోలీసులు ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు సికింద్రాబాద్ బోయిన పల్లిలో హాష్ ఆయిల్ అమ్మే ముఠాను అరెస్టు చేశారు
యుక్రెయిన్ పై యుధ్ధం మొదలెట్టినప్పటి నుంచి రష్యాకు ప్రపంచ వ్యాప్తంగా పలు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.