Home » Author »chvmurthy
తిరుమలలో దర్శనం టికెట్లు ఇప్పిస్తానని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఒక ఇంట్లోకి కోతి ప్రవేశించి స్వామి వారి కళ్యాణం అయ్యేంతవరకు అక్కేడే ఉండి కళ్యాణం తిలకించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భవిష్యత్ లో అత్యద్భుత దివ్యక్షేత్రం గా పేరుగాంచనుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పదవులు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలు అలిగిన సంగతి తెలిసిందే. వారిని బుజ్జిగించే పనిని సీఎం జగన్మోహన్ రెడ్డి పలువురు నేతలకు అప్పచెప్పారు.
తెలంగాణలోని రామగుండం పారిశ్రామికవాడలో కూడా మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. ఇన్నాళ్లు హైదరాబాద్ వంటి మహానగరాల్లో జరుగుతున్న సంఘటనలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అదే క్రమంలో ఏదో
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తోంది. ఈ రోజు తిరుపతిలోనిఉదయం సర్వ దర్శనంటోకెన్ల జారీ నేఫధ్యంలో జరిగిన తొక్కిసలాటతో టీటీడీ ఈ నిర
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 796 కోవిడ్ కేసులు నమోదయ్యాయయని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
మంత్రి పదవి కోసం ఎప్పుడూ అర్రులు చాచింది లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవటంతో నిన్నటి నుంచి అలిగిన ఆయన వద్దకు
హైదరాబాద్ బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో అనిల్, అభిషేక్ లు వేసిన బెయిల్ పిటీషన్ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. నిందితులిద్దరినీ నాలుగు రోజులపాటు పోలీసు కస్టడీకి
బెంగళూరులోని యలహంకలో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరోక నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు శాఖలు కేటాయించారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మంత్రులకు కేటాయించిన శాఖలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక హోం గార్డుపై దాడి చేసారు ఈ ఘటనలో హోం గార్డు మరణించాడు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కేంద్ర గిడ్డంగుల సంస్ధ
సీఎం జగన్ను ఎంతో అభిమానించే రోజా ఈరోజు ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం జగన్ వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. జగన్ ఆమెను ఆశీర్వదించారు. అనంతరం రోజు జగన్ చేతిని తీసుకుని ముద్దాడా
ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రి వర్గం ఈరోజు ప్రమాణస్వీకారం చేసింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అమరావతి సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికలో మంత్రులతో ప్రమాణ స్వీకారం
చిత్తూరు జిల్లాలో పెద్దాయనగా పేరు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
నకిలీ దృవ పత్రాలతో విదేశాలకు విధ్యార్దులను, ఉద్యోగులను తరలిచిన కేసులో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లో గాలింపు చేపట్టారు. నకిలీ సర్టిఫికెట్తో ఇప్పటికే అమెరికా వెళ్లిన ఒక వ్యక్తి
ఏపీ నూతన మంత్రి వర్గ కూర్పు ఒక ప్రహసనంలా మారిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,498 కి చేరింది.
ఏపీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంపై గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని