Home » Author »chvmurthy
శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ఒక ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి రవాణాను అడ్డుకోటానికి పోలీసులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లర్లు గంజాయిని ఏపీనుంచి రాష్ట్రాలు దాటిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గంజాయి రవాణా
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం గురువారం సమావేశం అవుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఇదే ఆఖరి కేబినెట్ మీటింగ్. ఈ భేటీ చాలా ఆసక్తి కలిగిస్తోంది.
వృధ్ధుడిపై వలపు వల విసిరి తమ ఇంటికి రప్పించుకుని మోసం చేసిన కేసులో తల్లీకూతుళ్లతో సహా నలుగురిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ కేసు ముంబైలో నమోదు అవటం కలకలం రేపుతుంటే మరోవైపు ఏపీలో కోవిడ్ కేసులు దాదాపు తగ్గుముఖం పట్టాయి.
కొన్నేళ్ల క్రితం పరీక్షల్లో కాపీ కొట్టాలంటే స్లిప్పులు తీసుకువెళ్లేవారు. కొన్నాళ్లకు ఆధునిక పధ్దతుల్లో బ్లూ టూత్ ల ద్వారా కాపీ కొడుతున్న వాళ్లను ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది అరెస్ట్
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో అంతరాష్ట్ర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాగుట్టును పోలీసులు రట్టుచేశారు.
హైదరాబాద్ లోని భోలక్పూర్ కార్పోరేటర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా అంటూ
పాకిస్తాన్ లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత ఆయనతో పరచయాలు ఉన్న సన్నిహితులు దేశం విడిచి వెళ్లిపోతున్నారని
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురు,శుక్ర వారాలు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మణుగూరు మండలం సమితి సింగారంలో పాములు పట్టె షరీఫ్ అనే వ్యక్తి పాము కాటుతో మృతి చెందాడు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు ఆర్ధిక అంశాలను ఆమెతో చర్చించారు.
తన ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని, ఒక వ్యక్తి చంపి, పూడ్చిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఏడాది తర్వాత పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసారు.
దేవాలయంలో దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మవారి నగలు దొంగిలించి గుడిలోనుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయి గ్రామస్తులకు దొరికిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
భార్యపై అనుమానంతో మిత్రుడికి సుపారీ ఇచ్చి హత్యచేయించేందుకు యత్నించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశభద్రతకు, విదేశీ సంబంధాలకు విఘాతం కలిగిస్తున్న 22 యూ ట్యూబ్ ఛానళ్ళను కేంద్ర సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. వీటిలో 18 భారతదేశానికి చెందినవి కాగా...నాలుగు ఛానల్స్
హైదరాబాద్ బంజారాహిల్స్లోని పుడింగ్ అండే మింక్ పబ్లో దొరికిన డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన అభిషేక్, అనిల్ ల తరుఫున న్యాయవాదులు నాంపల్లి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
కట్టుకున్న భర్తను భార్య తో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడీ కాలనీ లో చోటు చేసుకుంది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల మండలం పాండు రంగాపురంలో ఒకబాలుడ్ని దుండగులు సజీవ దహనం చేశారు. సజీవదహనం అయిన బాలుడు ఎవరనేది ఇంకా తెలియలేదు.