Home » Author »chvmurthy
హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్పై ఎక్సైజ్శాఖ చర్యలు ప్రారంభించింది. రాడిసన్ హోటల్లో పబ్ లైసెన్స్ను రద్దు చేసింది.
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈ రోజు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఆమె హోం మంత్రి అమిత్షాతో భేటీ అవుతారు. గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్కంఠను
రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్ నగరమంతా మేఘావృతం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని
నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య
ఏడాదిగా గంజాయికి బానిసైన కొడుకును బుద్ధి చెప్పడానికి ఓ సాధారణ తల్లి ఎంచుకున్న మార్గం ఇది. కొడుకును కరెంటు స్తంభానికి కట్టేసింది. కళ్లల్లో కారం పెట్టింది.
బంగారం స్మగ్లింగ్ చేసే వారిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడులు పెరిగిపోవటంతో అక్రమార్కులు కొత్తపద్దతులు ఎన్నుకుంటున్న అనేక ఘటనలు మనం చూస్తున్నాము.
ప్రేమ మైకంలో ప్రియుడితో సన్నిహితంగా మెలిగిన బాలిక గర్భం దాల్చింది. అది ఇంట్లోవాళ్లకు తెలుస్తుందేమో అని భయం వేసి యూట్యూబ్ చూసి అబార్షన్ చేసుకోవాలనుకుంది. అనుకున్నదే తడువుగా
ఏపీ లో కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన పార్టీ ముఖ్య నేతలతో అమరావతిలో సమావేశం అయ్యారు.
హౌరాకు చెందిన విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన నేరానికి కోల్కతాలోని యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలలోకి .... వెళితే ప్రియేష్
మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను వెంటనే తొలగించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంపై వత్తిడి పెంచుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన
ఉభయ గోదావరి జిల్లాల్లో గోల్డ్ జీరో దందా గుట్టు రట్టు కావడంతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. నరసన్నపేట కేంద్రంగానే ఈ అక్రమ బంగారం వ్యాపారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించ
జాతకంలో దోషాలు ఉన్నాయని.. రెండు సార్లు వివాహం జరుగుతుందని జ్యోతిష్యుడు చెప్పటంతో ఒక వ్యక్తి మేకకు తాళికట్టిన ఘటన సంచలనం కలిగించింది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం నేడు తేలిపోనుంది. పాకిస్థాన్లోని ప్రతిపక్ష పార్టీలు జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం సమర్పించిన దాదాపు నెల
హైదరాబాద్లో హెరాయిన్ తయారు చేస్తున్నారా... ? అనే అనుమానం పోలీసులలో కలుగుతోంది. హైదరాబాద్ లో పెరుగుతున్న డ్రగ్స్ డిమాండ్ కు తగ్గట్టు, డ్రగ్స్ మాఫియా అక్రమార్జనపై దృష్టి సారించి
లాభాలు రావడం లేదన్నారు.. ఇక భరించలేం అన్నారు.. ప్రైవేటీకరణ చేస్తామంటూ ప్రకటించారు.. కానీ, తలచుకుంటే రికార్డులు క్రియేట్ అవుతాయని నిరూపించారు విశాఖ ఉక్కు కార్మికులు.
హైదరాబాద్ పాతబస్తీలో ఐసిస్ కలకలం రేపుతోంది. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
పెళ్ళి అయి పిల్లవాడు ఉన్న వ్యక్తి మరోక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ సంగతి భార్యకు తెలిసి పోవటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో
మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా నేర చరితులపై చర్యలు తీసుకునే క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నట్లు ఉంది. మధ్య ప్రదేశ్ లోని రేవా జిల్లాలో స్వయం ప్రకటిత దేవుడిగా చెప్పుకున
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం శ్రీ శుభకృత్నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు.