Home » Author »chvmurthy
ఒక యువతి నివసిస్తున్న ఏరియాలో ఊబెర్ వెహికల్స్ స్ట్రైక్ నడుస్తోంది. సాయంత్రం ఆ యువతి తన ప్రియుడ్నికలవాటానికి వెళ్ళాలి. ఆమెకు వెహికల్ లేదు. ఏమి చేయాలో అర్ధం కాలేదు. చేతిలో స్మార్ట్ ఫ
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుడూరు గ్రామాని చెందిన పదో తరగతి చదివే 17 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారంచేసి హత్య చేశారు.
దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న కొత్తగా 1,270 కోవిడ్ కేసులు నమోదుకాగా... 31 మరణాలు సంభవించాయి.ప్రస్తుతం దేశంలో 15,859 యక్టీవ్ కేసులుఉన్నాయని కేంద్ర వైద్య
సాధారణంగా కాఫీ తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని చెపుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యల మాట ఎలా ఉన్నా కొంతమందికి లేవగానే కాఫీ తాగనిదే ఆరోజు కార్యక్రమాలు మొదలు పెట్టలేనంతగా దానికి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ ఉత్సవాలలో పాల్గోంటారు.
తరతరాలపాటు సగర్వంగా తలుచుకునేలా.. చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయేలా తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని యాదాద్రి సిద్ధమైంది.
నేటి నుంచి (మార్చి 28 సోమవారం) స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భాగ్యం కలగనుంది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ జరుగనుంది.
చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్ధిక నగరంగా పేరుపొందిన షాంఘై నగరంలో ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు రికార్డు స్ధాయిలో పెరిగాయి. కానీ ప్రజలకు కోవిడ్ సోకినా లక్షణాలు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది.
తిరుమల తిరుపతి దేవస్ధానముల ఆధ్వర్యంలో ఏప్రిల్ 16న చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్ లో శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. ఈ కళ్యాణం ఏర్పాట్లను ఆదివారం టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై బర్త్ డే పార్టీ చేసుకోవటం కలకలం రేపింది. దుర్గగుడిలోని మహారాజగోపురం ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు.
ప్రముఖ మలయాళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ వినాయకన్ మీ టూపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. తను 10 మంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నానంటూ అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కేరళలో
యూ ట్యూబర్ విల్ ఉస్మాన్ అనారోగ్యానికి గురై రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. రెండురోజలు తర్వాత ఆస్పత్రి వర్గాలు అతనికిచ్చిన బిల్లు చూసి గుండె గుభేల్ మంది.
ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాల్లోని పలు సంస్ధలతో ఆయన జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
మద్రాస్ ఐఐటీలో ఒక ఎస్సీ మహిళా రీసెర్చ్ స్కాలర్ పై నాలుగేళ్లుగా జరుగుతున్న వేధింపుల పర్వం వెలుగుచూసింది. అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి ఎన్ని సార్లు ఫిర్యాదుచేసినా నిందితులను అరెస్
ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడకం మొదలు పెట్టిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో యాక్టివ్ గా ఉండి తమ అనుభవాలను,ఆనందాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మహిళ తన భర్త ప్రోపైల్ వెరిఫై
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.
తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 28 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్ళెదుటే భార్యను నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.
ఏపీలో ఈరోజు రాత్రి గం.8-30 నుంచి గం.9-30 వరకు ఎర్త్ అవర్ పాటిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆఫీసులు ,ఇళ్ళల్లో అవసరం లేని చోట్ల విద్యుత్ లైట్లను ఆర్పివేయడం ద్వారా ‘ఎర్త్ అవర్’