Home » Author »chvmurthy
కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఈ ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది.
పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద నిన్న పట్టుబడ్డ రూ. 4.76 కోట్ల రూపాయల నగదు కేసులో పోలీసులు బస్సులను సీజ్ చేశారు. డ్రైవర్లను విచారణ నిమిత్తం ఆదాయ పన్ను శాఖ
దేశంలో కొత్తగా నిన్న 1,260 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,27,035కు చేరింది. ఇందులో 4,24,92,326 మంది కోవిడ్ నుంచి కోల
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా.
ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా
రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం నియంత్రించటం కోసం పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమ్ అనే డ్రగ్స్ పెడ్లర్ ను అరెస్ట్ చేయటంతో డొంక
హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో లక్ష రూపాయలు చోరీకు గురయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్ లో సందీప్ శర్మ అనే వ్యక్తి
కాలేజీలో చదువుకునే రోజుల్లో నడిపిన ప్రేమ వ్యవహారం పెళ్లి అయ్యాక కూడా కొనసాగించిన యువతి చిక్కులలో పడి చివరికి ప్రియుడితో కలిసి తనువు చాలించిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
నిన్నటితో మార్చి నెల ముగిసింది. మార్చితో పాటు ఈ ఆర్థిక సంవత్సరమూ ముగిసింది. శుక్రవారం, ఏప్రిల్ 1, నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు రూల్స్ మారనున్నాయి.
నోయిడాకు చెందిన ఎంబీఏ విద్యార్ధి తనకు పరిచయం ఉన్న యువతికి అసభ్యకర వీడియో పంపటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
రష్యా యుక్రెయిన్ యుధ్ధంలో ఒక పక్క శాంతి చర్చలు అంటూనే మరోవైపు యుక్రెయిన్ లో దాడులు కొనసాగిస్తోంది రష్యా. చెప్పేది ఒకటి చేసేది మరోకటి చందంలా రష్యా వ్యవహరిస్తోంది.
టాలీవుడ్ డ్రగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచనుంది. ఇంతకు ముందు రాష్ట్రప్రభుత్వం చేసిన విచారణ నివేదికలను స్వాధీనం చేసుకున్న ఈడీ వాటిని పరిశీలిస్తోంది.
తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేనని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు.
ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది.
వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది కర్ణాటక బీజేపీ సర్కార్. మొన్నటి వరకు జరిగిన హిజబ్ వివాదం మరువక ముందే.. మరో వివాదం కర్ణాటక సర్కార్ను చుట్టుముడుతోంది.
తెలుగుదేశం పార్టీ 40వ వ్యవస్దాపక దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఈరోజు జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గోంటుండగా...
ఆంధ్రప్రదేశ్ లోపార్టీని అధికారంలోకి తీసుకు రావటంతో పాటు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.
రాగల మూడు రోజులు తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. వచ్చే ఐదురోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
తిరుమల సమీపంలో ఏనుగుల సంచారం మళ్లీ మొదలయ్యింది. తిరుమల సమీపంలోని పార్వేటి మండపం వద్ద 10 ఏనుగుల సంచరిస్తున్నట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు.
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో ప్రొద్దుటూరు కోర్టుకు నేడు హాజరయ్యాడు. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన పలువురు సినీ ఫైనాన్షియర్స్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల రూపాయలు