Home » Author »chvmurthy
దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహా వెళ్ళాల్సిన విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
భారత్లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతోంది. నిన్న కోత్తగా 1,549 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుకు బిజెపి కసరత్తు ప్రారంభించింది.
పండిత పుత్ర.. పరమ శుంఠ అంటారు పెద్దలు. ఇప్పుడు వీరి విషయంలో నిజమేననిపిస్తోంది. తల్లితండ్రుల మీద కోపంతో తండ్రి కష్టార్జితాన్ని కాల్వ పాలు చేశారు పుత్రరత్నాలు.
తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. ఆ డోస్ మరింత పెరగనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
రావణుడు ఏలిన బంగారు లంకలో.. నేడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక.. అన్నమో రావణా అంటూ ఘోషిస్తోంది.
కేరళ మలప్పురంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆల్ ఇండియా ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతున్న స్టేడియంలో గ్యాలరీ కుప్పకూలడంతో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారి, సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.
తూర్పు విదర్భ, పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న కొత్తగా 1,761 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఇంకెక్కడిది.. అంతా అయిపోయింది.. ఇప్పుడు లేదు.. ఇక రాదనుకుంటున్న వైరస్.. మళ్లీ రాబోతోందా? ఇండియాలో.. కరోనా ఫోర్త్వేవ్ ముంచుకొస్తోందా.?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాణభయంలో ఉన్నాడా..? తన నీడను కూడా నమ్మలేకపోతున్నాడా..? ఎప్పటినుంచో ఉన్న రక్షకులను విశ్వసించడం లేదా..?
ఇప్పటివరకు తెలంగాణ నుంచే కేంద్రంపై యుద్ధం చేస్తున్న కేసీఆర్.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
యుధ్ధం మొదలై 25 రోజులు గడుస్తున్నా.. ఇంకా యుక్రెయిన్పై.. రష్యాకు పట్టు చిక్కలేదు. దీంతో.. దాడులను తీవ్రతరం చేసింది. యుద్ధంలో తొలిసారిగా హైపర్సోనిక్ మిస్సైల్తో దాడులకు దిగింది.
ప్రముఖ యూ ట్యూబర్, నటి గాయత్రి శుక్రవారం (మార్చి 18) రాత్రి గచ్చిబౌలీ టిమ్స్ సమీపంలోని ఎల్లా హోటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్ను మూసింది.
మోసం చేసి వివాహం చేసుకున్న భర్త నుంచి విడిపోవాలనుకున్న భార్యను, భర్త కిరాతకంగా పొడిచిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
దేశంలో నిన్న కొత్తగా 2,075 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 71మంది కోవిడ్ సంబంధిత కారణాలతో మృత్యువాత పడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్విడ్ గంజాయిని రవాణా చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నల్గొండ జిల్లా సాగర్ కాలువలో కారు ఘటనలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. కాలువలోకి కారును తోసింది అన్నాచెల్లెల్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.
మంత్రాలు, చేతబడి చేస్తున్నారనే నెపంతో మహబూబాబాద్ జిల్లాలో మూడు కుటుంబాలను బహిష్కరించారు తండా వాసులు. జిల్లాలోని గూడూరు మండలం చిన్న ఎల్లాపురం శివారు చెరువు కొమ్ముతండాలో శుక్రవారం