Home » Author »chvmurthy
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపట్లో విశాఖపట్నం చేరుకోనున్నారు. ఈరోజు ఉదయం గం.11-50 లకు ఆయన రుషికొండలోని పెమ వెల్ నెస్ రిసార్టుకు వెళతారు.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామానికి చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్ర బాబుకు వివాహం కుదిరింది. తమ వంశ ఆచారంలో భాగంగా వరుడు , పెళ్లి కూతురు అవతారమెత్తాడు.
ఆరోగ్యాన్ని పదిలంగా రక్షించుకోటానికి హనుమాన్ చాలీసా పారాయణం చాలా బాగా పని చేస్తుందని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులు అభిషేక్,అనిల్ కుమార్ ల పోలీసు కస్టడీ ముగియటంతో పోలీసులు నిన్న నాంపల్లి కోర్టులో హజరు పరిచారు.
మాజీ హోం గార్డు, రియల్టర్ రామకృష్ణ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో మరో హోం గార్డు యాదగిరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
తిరుమలలో పూర్వపు పరిస్థితి నెలకొందని....నేటి నుండి విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునరుద్ధరించినట్లు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. కుర్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుందాల్కర్ భార్య రజనీ
తన కూతురు వెంటపడుతున్నాడనే నెపంతో ఒక తండ్రి, యువకుడి మర్మాంగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన అమానుష ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఉప్పెన సినిమా తరహాలో ఈ ఘటన జరగటంతో
హైదరాబాద్లో రియల్ భూమ్ రివ్వున ఎగిసిపడుతోంది. గజం స్థలం వేలు, లక్షల్లో పలుకుతోంది. అది సిటీకే హై హిల్స్లాంటి బంజారాహిల్స్ ప్రాంతంలో అయితే చెప్పక్కర్లేదు.
భువనగిరి హత్య కేసులో అల్లున్ని చంపించిన మామ వెంకటేశ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రధాన
హైదరాబాద్ నగరం నడిబొడ్డు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరం. రోడ్ నంబర్ 10లో కోట్ల విలువైన భూమి. మార్కెట్లో దాని వాల్యూ దాదాపు రూ.100 కోట్లు. ఖాళీగా కనిపించిన
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్లు ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న
మార్కెట్ లోకి వచ్చిన కొత్త వెహికల్ ను మొదట సొంతం చేసుకోవాలనుకునే పోటీ ఒకరిదైతే, తన వాహానానికి ఫ్యాన్సీ నెంబర్ వేయించుకోవాలనుకునే తహతహ మరి కొందరిది.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 11 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,630కి చేరింది.
బంజారా హిల్స్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుల నాలుగు రోజుల కస్టడీ ఈరోజు సాయంత్రం ముగిసింది.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకొస్తే ఆర్డీఎస్ ద్వారా చివరి ఎకరా వరకు నీళ్లందిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు.
ఏపీ లోని కోనసీమ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని యానాం-ఎదుర్లంక వంతెన మీద వేగంగా వెళుతున్న ఇసుక లారీ ముందు బైక్ పై వెళుతున్న ఫ్యామిలీని
కర్ణాటకలో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోగా భార్య తన ఆరు నెలల కుమారుడికి ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.
మాజీ హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. సిద్ధిపేట జిల్లా లకుడారంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి
హైదరాబాద్ చందా నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఒక యువ మహిళ న్యాయవాది బలవన్మరణానికి పాల్పడింది.