Home » Author »chvmurthy
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది.
రైళ్లలో ప్రయాణించేటప్పుడు అత్యవసర సమయాల్లో రైలు ఆగటానికి చైన్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో ఆ చైన్ లాగి రైలు ఆపుతూ ఉంటారు.
ప్రేమ, పెళ్ళి పేరుతో ఎస్సై చేతిలో మోసానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లైన ఎస్సై మరో యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.
భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీతో పొత్తులు ఉండవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారితో ఎలాంటి పొత్తులు ఉండవని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వ, నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన రావాలని ఆయన ఆకాంక్షిం
ప్రేమించి, ఆమెను లైంగికంగా వాడుకొని, ఆపై పెళ్లి విషయానికి వచ్చేసరికి మొహం చాటేసిన ఓ మోసగాడు, చివరికి కటకటాల్లోకి వెళ్ళాడు.
పోలీసుల కళ్లు గప్పి కోర్టు ప్రాంగంణం నుంచి పరారైన ఖైదీని ఫాస్టాగ్ సాయంతో పోలీసులు పట్టుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తూ, జాతీయ నాయకుల బహిరంగసభలు నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలో ఈరోజు సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకుని మరణించిన బీ.ఫార్మశి విద్యార్ధిని తేజశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
హత్య కేసును విచారిస్తున్న కోర్టుకు రాజస్థాన్ పోలీసులు వింత వివరణ ఇవ్వటంతో అంతా నివ్వెరపోయారు. హత్య కేసులో తాము సేకరించిన సాక్ష్యాలను కోతి ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తికూడా ఉందని వివరించారు.
ముంబైలోని కురార్ పోలీసు స్టేషన్ పరిధిలోని తూర్పు మలద్ ప్రాంతానికి చెందిన సందీప్ కోరెగోంకర్(38) అనే వ్యక్తిని లోన్ రికవరీ ఏజెంట్లు లోన్ కట్టాలని వేధించారు.
విజయవాడ శివారు ప్రాంతాలలో గతేడాది కలకలం రేపిన చెడ్డీగ్యాంగ్ దొంగతనాలకు సంభిందించి కీలక ముఠా సభ్యుడిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఈరోజు వరంగల్ లోజరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గోంటున్న రాహుల్ , రేపు చంచల్ గూడ జైలులో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు అనుమతి కోరారు.
హైదరాబాద్ పాతబస్తీలో రెండు గ్యాంగ్లు హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్లతో హల్ చల్ చేసి హంగామా సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
చత్తీస్ఘడ్లోని దంతేవాడ జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
తమిళనాడులోని చెన్నైలో లాకప్ డెత్లో చనిపోయిన విఘ్నేష్ ఒంటిపై 13 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది.
ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9 లక్షల 14 వేల 423 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు.
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన తుది ఆదేశాలపై డిలిమిటేషన్ కమిషన్ సంతకాలు చేసింది.
స్విమ్మింగ్ పూల్ లోకి దూకిన చిన్నారిని అతడి తల్లి కనురెప్ప పాటులో రక్షించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ నుంచి తెలంగాణకు ఆయుధాలు సరఫరా చేరవేస్తున్న ఉగ్రవాదుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హర్యానాలోని కర్నాల్ లో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయటంతో ఈవ్యవహారం బయటపడింది.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో చిలమత్తూర్ మండలంలో దారుణం జరిగింది.