Home » Author »chvmurthy
మహిళ పై యాసిడ్ దాడి చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడు, పోలీసులు అతని కాళ్లపై కాల్చి అదుపులోకి తీసుకున్నారు.
పెద్దల్ని ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న భర్త అత్తింటి వారి మాటలతో కనిపించకుండా పోయాడని, తనకు న్యాయం చేయాలని ఒక మహిళ ప్రకాశం జిల్లా పోలీసులను వేడుకుంటోంది.
పాకిస్తాన్ కు చెందిన మహిళ విసిరిన వలపు వలలో చిక్కుకున్న ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి దేశ రక్షణకు చెందిన రహస్యాలను ఆమెకు చేరవేశాడు. దీంతో మిలటరీ ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
గుజరాత్లోని మూడు ప్రదేశాల్లో నిన్న ఆకాశం నుంచి గుర్తుతెలియని వ్యర్ధ పదార్ధాలు పడ్డాయి. ఆనంద్ జిల్లాలోని రాంపూర్, భలేజ్, ఖంభోల్జ్ గ్రామాల్లో ఆకాశం నుంచి ఈ శిధిలాలు రాలి పడ్డాయి.
పుట్టినరోజే ఆమె జీవితంలో ఆఖరిరోజు అయ్యింది. బర్త్డే రోజు తన కుటుంబ సభ్యులను కలవాలనుకున్న ఆమె కోరిక తీరకుండానే అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది.
హైదరాబాద్లో పబ్ల నిర్వహణకు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ కొత్త రూల్స్ పెట్టారు. ఇక నుంచి రాత్రి 11 గంటలకల్లా పబ్బులు మూసి వేయాలని ఆదేశించారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కొకైన్ లభ్యం కావటంతో పోలీసులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు
కొన్నేళ్ల క్రితం వచ్చిన జంబలకిడిపంబ సినిమా తరహాలో వరుడి, మెడలో వధువు తాళికట్టే సన్నివేశం ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. అది ఆ కులస్తుల ఆచారంగా గ్రామ పెద్దలు చెపుతున్నారు.
తెలంగాణలో ఈనెల 12వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ చేయనున్నటు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.
తెలంగాణ లో ఈరోజు కొత్తగా 46 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,92,435 కి చేరింది.
కరోనా పుట్టిల్లైన చైనాలో కోవిడ్ కేసులను జీరో స్ధాయికి తీసుకు రావటానికి ఆదేశం నానా అగచాట్లు పడుతోంది. కేసుల సంఖ్య స్వల్పంగా నమోదవుతున్నా కఠిన ఆంక్షలు విధిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.
ఆపరేషన్ బ్లాక్&వైట్ పేరుతో ఢిల్లీ విమానాశ్రయం ఎయిర్ కార్గో నుంచి 55 కిలోల హెరాయిన్ను రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఒకఇంట్లో 90 నల్లనాగుపాములు బయటపడ్డాయి. ఇంట్లోని పాతమట్టికుండను తెరిచి చూడగా ఇవి కనిపించాయి.
అసని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని ఏపీ హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.
భార్యకు ఇష్టం లేకుండా, ఆమెతో చేసే బలవంతపు శృంగారంపై ఈరోజు ఢిల్లీ హై కోర్టు భిన్నమైన తీర్పు వెలువరించింది.
మధ్య ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు షాజపూర్ లోని వారి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
కేరళలో కొత్తరకం వైరస్ కలవరం పుట్టిస్తోంది. టమోటా ఫ్లూ అనే వైరస్ ముఖ్యంగా చిన్నపిల్లల తల్లితండ్రులను భయపెడుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈరోజు సమీక్షించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్దంగా ఉంచారు.
అసని తుపాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. 22 బృందాలు క్షేత్ర స్థాయిలో, 28 స్వీయ-నియంత్రణ బృందాలు పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్రాలలో అప్రమత్తంగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్
అర్ధరాత్రి వేళ నదిలో చిక్కుకున్న ఇద్దరు యువకులను ఆర్మీ కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 25 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అమరావతిలోని బీఆర్.అంబేద్కర్ విపత్తుల నిర్వహణ సంస్ధ అధికారులు తెలిపారు.