Home » Author »chvmurthy
ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగ కంపించింది. జిల్లాలోని పొదిలి,మర్రిపూడి,కొనకనమిట్ల,మాదిరెడ్డిపాలెం, చల్లగిరి మండలలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.దీంతో భయపడిన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.
అగ్నిపథ్ ఆందోళనల కారణంగా ఒక రోగి మృతి చెందిన ఘటన ఈరోజు విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలకు ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని ఆ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ చెప్పారు.
ఆర్మీ రిక్రూట్ మెంట్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారుల చేపట్టిన ఆందోళనలో రైల్వే ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఈరోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండతో పలు రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.
కడపలో ఫార్మశీ విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప శివారులోని ఫార్మసీ కళాశాలలో ఫిజియో థెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈరోజు ఉదయం దాడి చేశారు.
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.
ఏటీఎంలలో డబ్బులు పెట్టే క్రమంలో ఏజెన్సీకి తెలియకుండా స్లిప్పులు మార్చి రూ.5 లక్షలు దొంగిలించిన వ్యక్తిని బోయినపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 28న వ్యక్తిగత పనుల నిమిత్తం పారిస్ పర్యటనకు వెళుతున్నారు.
పనిమనిషి అకృత్యానికి ఓ చిన్నారి మౌన రోధన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పిల్లాడిని చూసుకుంటానంటూ పనిలోకొచ్చి.. బాబుకు నరకయాతన చూపించింది. చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో .. పసివాడి అంతర్గత అవయవాలు బాగా వాచిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ జబ
గౌరెల్లిప్రాజెక్టుతో రాష్ట్రంలో రక్తం పారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
హైదరాబాద్ చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను ఒక యువకుడు ప్రేమించమని వేధించాడు. అందుకు బాలిక అంగీకరించకపోవటంతో ఆ బాలిక తండ్రి బైక్ కి నిప్పుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
తెలుగు సినిమాలో ఒక డైలాగు ఉంది... డబ్బు లేకుంటే ఈదేశంలో చావు కూడా ప్రశాంతంగా సాగదని... అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసంఘటనలు చూసినప్పుడు.
తిరుమల శ్రీవారి అంగప్రదక్షణ టోకెన్లను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచుతున్న ట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం తెలిపింది.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు మరోసారి ఈడీ ముందు హాజరు కానున్నారు.
తిరుపతి జిల్లా అప్పలాయగుంటలో వేంచేసి యున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగళవారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శమిచ్చారు.
రాష్ట్రపతి పదవికి విపక్షాల తరున అఫుభ్యర్దిని ఎంపిక చేసేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకూడదని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్టాభిషేకం మంగళవారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్టాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవ�