Home » Author »madhu
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు గత నాలుగు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు...
మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్డు .. వర్షాలకు కోతకు గురై అధ్వానంగా మారింది. ఈ మార్గంలో ద్విచక్ర వాహనం రావడమే అతికష్టం. దీంతో బాలింత...
ఎవరూ కోవిడ్ బారిన పడి మరణించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4 వేల 111గా ఉంది. ఒక్క రోజులోనే…20 మంది డిశ్చార్జ్...
న్యూయార్క్ ప్రాంతానికి చెందిన నికోల్ జాన్ ఎఫ్ కెన్నెడి విమానాశ్రాయానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉబెర్ యాప్ ఓపెన్ చేసింది. అందులో క్యాబ్ తో పాటు హెలిక్యాప్టర్ సేవలు
గత ఫిబ్రవరిలో షావోమి కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. భారీగా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మన దేశంలో షావోమి ఏటా 34వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేస్తోంది...
హైదరాబాద్ మహానగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉదయం వేళల్లోనే రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నట్లు...
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది...దేశంలోని విస్తారమైన ప్రాంతాలలో వడగాలులు వ్యాపించాయని, అనేక ప్రదేశాల్లో 45 డిగ్రీల మార్కును దాటిందన్నారు...
ఫిలిప్పీన్స్ లోని మనీలాలో ఉన్న Muntinlupa Sports Complexలో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాప్ సీడ్ క్రీడాకారిణి అకానె యమగూచి (జపాన్)తో తలపడింది...
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు జరిగింది. ఆ సదస్సును మోదీ ప్రారంభించి ప్రసంగించారు. పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా...
జి.కొత్తపల్లి ఊరి చివర ఇంటి నుంచి గ్రామంలోకి వస్తుండగా గంజి ప్రసాద్ను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. బైక్ నుంచి పడేసి దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కత్తులతో దాడికి పాల్పడడంతో తీవ్ర గాయాలయ్యాయి...