Home » Author »madhu
6 నుంచి 12 ఏళ్ల వయస్సున్న వారి కోసం భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, 5-12 ఏళ్ల వారి కోసం బయోలాజికల్ -ఇ తయారు చేసిన కార్బెవాక్స్ టీకాకు అనుమతులు ఇచ్చింది...
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ యువతికి నాంపల్లి మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష వేసింది. అంతేగాకుండా.. జరిమానాతో పాటు డ్రైవింగ్ లెసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేసింది...
రాళ్ల దాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో.. ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి.. వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇటీవలే మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను...
తుమ్మపూడిలో హత్యకు గురైన మహిళ కేసులో నిందితులకు ఉరి శిక్ష వేయాలని.. 21 రోజుల టైం ఇస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ, జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యవహారం పొలిటకల్ హాట్ టాపిక్ అయ్యింది. బూతుపురాణం కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పొరపాటున నోరు జారానంటూ...
ప్రోటోకాల్ ప్రకారం... NHAI అధికారులు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. అయితే.. గడ్కరీ పాల్గొనే సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది...
టీ20 లీగ్ 15వ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరు జట్టు ముంబాయిలోని ఓ హోటల్ లో బయోబబుల్ లో బస చేస్తోంది. ఆ జట్టు ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి...
పట్నం మహేందర్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంట లేకుంటే అడుగు బయటపెట్టగలరా అని ప్రశ్నించారు. సీఐకి వెంటనే బేషరతుగా మహేందర్రెడ్డి క్షమాపణ చెప్పాలని..
గెలుపు గుర్రాన్ని నేననంటూ ఎవరికి వారు ప్రకటించుకున్నారు. రెండోది ఇసుక దందా. అధికార పార్టీ నేతలే ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పైగా ఇసుక దందా చేసేది ఎవరో.. తాండూరు ప్రజలకు...
రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. కానీ.. జాతీయస్థాయిలో పొత్తులు ఉంటాయని...పార్టీ బలంగా లేని నిజామాబాద్, ఆదిలాబాద్ లలో మీటింగ్ పెడితే బాగుటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు...
పెట్రోల్ ధరలు తగ్గాంచాలని ప్రధాని కోరితే కేసిఆర్ కావు కేక ఏంటి ? ఇలాంటి కావు కేకలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ దిగుమతులకు రూ. 20 లక్షలు కోట్లు అవసరం ఉంటుందని...
పెట్రోల్ ధరలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రాలు ట్యాక్స్ తగ్గించాలని చెబుతున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు...
ఫ్రంటులు, టెంటుల పంథా నుంచి భారత్ బయటపడాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు ప్రధానులుగా కావడం.. పార్టీలు మారి అధికారంలోకి రావడం ముఖ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య...
2024 ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి, నేతల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. త్వరలో జరగబోయే ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లపై అభిప్రాయాలు...
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ప్రయత్నాలు చేసినా కేవలం ఇద్దరు ఇద్దరే మహానుభావులు మాత్రమే చరిత్రలో ఉండిపోయారని...
48 గంటలుగా కోడిగుడ్లతో ఉన్న 300 లారీలు నిలిచిపోయాయి. 2 కి.మీటర్ల మేర జాతీయ రహదారిపై లారీలు నిలిచిపోయాయి...ఏపీ రాష్ట్రం నుంచి కోడిగుడ్ల దిగుమతితో రేట్లు మరింత పడిపోయాయని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కోళ్ల దాణా పెరుగుదలతో భారీగా...
పుణెలోని బాలువాడి ప్రాంతానికి చెందిన అజిత్ పాండురంగ్ ఓ రైతు. పొలంలో పంటలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకొనే వాడు. ఇటీవలే మనవరాలు జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న అజిత్ సంతోషం వ్యక్తం చేశాడు...
పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ...
పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టడంపై పిటిషన్ లో ప్రశ్నించారు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, GHMC కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారాయన. ఫ్లెక్సీలు పెట్టొద్దని...
రామ్ చరణ్, కొరటాల శివ వెంటే ఆలయంలోకి చొచ్చుకొని రావడంతో.. ఆలయ గ్రిల్స్ విరిగిపోయాయి...రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం జై చరణ్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది.