Home » Author »madhu
తెలంగాణలో వైరస్ వ్యాప్తి కంటిన్యూ అవుతోంది. అయితే..కొద్ది కొద్దిగా కేసులు తగ్గుతుండడం ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా...
న్యాయవ్యవస్థను బలోపేతం చేయడం ప్రజాస్వామ్యానికి అత్యవసరమని, చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని తెలిపారు...తక్షణ న్యాయం అనే డిమాండ్స్ పెరుగుతోందని ఈక్రమంలో నిజమైన న్యాయం దెబ్బతింటుందని ప్రజలు గుర్తించడం లేదన్నారు...
కర్నాటకలోని మంగళూరులో కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయం ఉంది. ఇక్కడ 8 రోజుల పాటు ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. జాతరలో భగభగమండే కాగడాలను...
కాంగ్రెస్ కౌన్సిలర్ లను వేధించి.. పీడీ యాక్ట్ లు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పువ్వాడ మాత్రమే కమ్మ కులం కాదు.. చనిపోయిన సాయి...
తనకు మంత్రి పదవి దక్కలేదని ఏమీ బాధ లేదని అయితే.. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారని విమర్శించారు. దేవుడులాంటి వైఎస్ఆర్ ను...
త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడుతామని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల నుంచి సుమారు 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని...
టాక్సీలు, ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణించేటప్పుడు కూడా మాస్క్ను తప్పక ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మినహాయింపు వర్తింపజేయడం కుదరదని వెల్లడించింది. మార్కెట్, బస్, మెట్రోల్లో...
ఈ బైక్స్లో ఎక్కువగా ప్రమాదాలకు కారణం.. ఇందులోఅమర్చే లిథియం అయాన్ బ్యాటరీలే ! ఈ బ్యాటరీలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీలతో...
జువెల్లర్స్ నుంచి కల్వర్టు వరకు ఏం జరిగింది..? చంపేసి అక్కడ మృతదేహాన్ని పడేశారా..? లేక కల్వర్టు కిందనే కొట్టి చంపేశారా..? ఈ మధ్యలో పెనుగులాట జరిగిందా..?...
ప్రశాంత్ కిషోర్తో టీఆర్ఎస్ తెగతెంపులు చేసుకుంటోందా..? కాంగ్రెస్ నేత సలహాలు, సూచనలు టీఆర్ఎస్కు అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా...?..
పొత్తులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి...
గత 24 గంటల్లో ఏపీలో 3 వేల 030 శాంపిల్స్ పరీక్షిస్తే.. నాలుగు కేసులు నమోదయ్యాయని ఫ్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...
అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అగౌరవపరచడం.. బాధితురాలి ఆవేదన విననీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం...
వరంగల్ ప్రేమోన్మాది ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. అతడి దాడిలో గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. MGM...
వరంగల్ నగర సీపీ ఐజీ తరుణ్ జోషి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలు అనూష నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు కోసం...
తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొన్న వినియోగదారులను నేరుగా సంప్రదించాలని...వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ప్యూర్ ఈవీ నిర్ణయించింది. కొన్ని రోజుల క్రితం...
కమ్మ సామాజికవర్గం మంత్రి కొడాలి నానిని తొలగించారని, ఇప్పుడు తనను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని పువ్వాడ అన్నారు...
ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు సస్పెన్షన్ పై జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. AB వేంకటేశ్వర రావు సస్పెన్షన్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది... ...
పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సీఐ, సెక్టార్ ఎస్ ఐ లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా.. అత్యాచారం బాధితురాలికి పరిహారం ప్రకటించింది...
బాధితురాలికి ఉద్యోగం ఇవ్వాలని.. రూ. కోటి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ పార్టీ తరపున బాధితురాలికి రూ. 5 లక్షల సహాయం చేస్తున్నట్లు.. నిందితులకు శిక్ష పడే వరకు...