Home » Author »madhu
ప్రాధాన్యత లేని కమిటీకి తనను చైర్మన్గా చేశారంటూ జానారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇదే విషయమై ఏఐసీసీ సెక్రటరీ జనరల్స్ను, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం...
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇక్కడ అమలయ్యే విధంగా చూడాలని వారు కోరడం విశేషం. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, దళిత బంధు పథకాలపై ప్రభుత్వంతో మాట్లాడి అమలయ్యేలా చూడాలని...
ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేయనుంది... టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో ఈ టికెట్లను విడుదల చేయనున్నట్లు, ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది...
గడిచిన 24 గంటల్లో 01 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,35,08,244 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది...
నోటీసులు ఇచ్చిన తర్వాత ఎంత గడువు తర్వాత కూల్చివేతలు చేపట్టారని ప్రశ్నించింది. ఆ నోటీసుల వివరాలు సమర్పించాలని నోటీసులు పంపింది. అలాగే ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ మున్సిపల్...
రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కేసులు ఇక్కడ అధికం కావొద్దు అనుకుంటే.. తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. 60 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ...
ఈ రోజు నిజంగా మంచి రోజని, అనపర్తిలో మూడు పేజ్ లో కలుపుకుని రూ. 2 వేల 400 కోట్లతో సుమారు 2 వేల 450 మందికి ఉద్యోగం కల్పిస్తున్నట్లు తెలిపారు. బిర్లా లాంటి వారు ప్రభుత్వం మీద నమ్మకంతో
సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. చివరకు దొంగని కనుక్కున్నారు. వెంటనే అతడిని పట్టుకుని మంత్రి రోజా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ దొరకడంతో...
భాదితులు తిరుపతిలో దేవుని దర్శనం చేసుకుంటున్నట్లు, వారు వచ్చిన అనంతరం పిలిపించి ఘటనపై ప్రభుత్వం తరుపున క్షమాపణ కోరబోతున్నామన్నారు. ఇప్పటికే విచారణ జరుగుతోందని, సీఎం సభ ముగిసిన...
ఆర్టీఏ అధికారులు వచ్చి సీఎం కోసం కారును తీసుకెళ్లామని తీరిగ్గా చెప్పారని..ఎవరైనా అమ్మాయి కావాలని కోరుకుంటే ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా..? అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు...
ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా నియమితులైన రోజా.. సెల్ ఫోన్ మిస్ కావడం కలకలం రేపుతోంది...ఎస్వీ యూనివర్సిటీ సెట్ హాల్ లో నిర్వహించిన శ్యాప్ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు...
రైలు వేగంగా వస్తోంది. ఆ సమయంలో ఆమెకు కళ్లు తిరిగి సృహ తప్పింది. రైలు పట్టాల కింద పడిపోవడం.. రైలు అలాగే వెళ్లిపోవడం జరిగిపోయాయి. ఈ హాఠాత్ పరిణామానికి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలాగే పంచగవ్య, అగరబత్తీలు, ఫోటో ఫ్రేమ్ తదితర ఉత్పత్తులు కూడా స్వామివారి ప్రసాదాలు గానే భక్తులు భావించేలా చేయడం ద్వారా ఈ - కామర్స్లో...
టెలికాం అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండడం, కొత్త ప్లాన్లు లేకపోవడం..ఇలా ఇతరత్రా కారణాలతో టెలికాం సంస్థలకు కస్టమర్లు షాక్ ఇస్తున్నారు. ఫిబ్రవరి నెలలో సుమారు 37 లక్షల మంది యూజర్లు
ఏపీలో తాజాగా... 2 వేల 941 శాంపిల్స్ పరీక్షిస్తే.. కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని ఫ్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తగ్గించాలని, కేంద్ర సంస్థల నుంచి అప్పులు ఇవ్వాలని ఢిల్లీకి వస్తున్నారని తెలిపారు. GHMC లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు, మార్చి..
అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందేనని, నెల రోజుల్లోగా ACBకి యాప్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఈబీకి ప్రత్యేక కాల్ సెంటర్...
తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రధాన విషయాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు. ఆయన ఇచ్చిన హామీలున గుర్తు చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర
రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రెండు రోజుల కింద...
సాయిగణేష్ కుటుంబ సభ్యులతో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. 2022, ఏప్రిల్ 20వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు బీజేపీ నేతలు...