Home » Author »madhu
వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేయడం జరిగిందని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా...
దేశ రాజధాని పరివాహక ప్రాంతం పరిధిలోని ఆరు జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించింది....
అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలంలో ఇష్టం లేని యువకుడితో పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువతి దారుణానికి పాల్పడింది...ఆమె చెప్పినట్లే.. కళ్లు మూసుకున్నాడు. వెంటనే షాపులో కొన్న...
రెండు కొడవళ్లు, లక్ష రూపాయలు, బొమ్మ పిస్టల్, సుత్తి, ఇండికా కారు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం రామకృష్ణ గౌడ్...
కమిషనే మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటోందని ఆయన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కమిషన్ పై మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకొని మాట్లాడాలని సలహా ఇచ్చారు. బావుల వద్ద మీటర్లు ఈఆర్సీ వల్లే
దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరైన మహిళా ఇంటికి పోలీసులు చేరుకోవడం..వారిని అడ్డుకుంటూ...
రాజకీయం చేస్తున్నట్లు అనవసరంగా విమర్శిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా ? ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం...
సభలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. జరగాల్సిన పనులపై చర్చించనున్నారు. అటు.. పార్టీ పుట్టిన రోజును హైదరాబాద్కే పరిమితం చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు...
బంజారాహిల్స్ భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వప్రసాద్ అమెరికా నుంచి వీడియో ద్వారా వివరణనిచ్చారు. కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదని, ఇందులో టీజీ వెంకటేశ్ కు...
ల్యాప్టాప్.. బాంబుగా మారింది. పని చేయాల్సిందే ప్రాణాల మీదకు తెచ్చింది. కడప జిల్లా బద్వేల్లో ల్యాప్టాప్ ఒక్కసారిగా పేలిన ఘటనలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తీవ్ర గాయాలపాలైంది....
తొలి కేబినెట్ లోనే మంత్రి అవుతానని తాను అనుకోలేదని, వయస్సు అయిపోలేదు.. మళ్లీ అవకాశం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పదవి లేదని ఎందుకు కుంగిపోతామని...
వరదల కారణంగా ఇప్పటి వరకు 400 మంది దాక ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు...వేలాది మంది ప్రజలు నిరాశ్రులయ్యారు.
దేశంలో చమురు వాడకం ఏప్రిల్లో రికార్డు స్థాయిలో తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్రోల్ విక్రయాలు దాదాపు 10 శాతం తగ్గగా.. డీజిల్ వినియోగం 15.6 శాతం మేర...
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ గ్రూప్ గొడవలు ఉత్కంఠ రేపుతున్నాయి...మంత్రి కాకాణి వర్సెస్ మాజీ మంత్రి అనిల్గా సాగుతున్న పరిణామాలతో పొలిటికల్ హీట్ పెరిగింది.
ప్రభుత్వంచే స్థాపించబడిన మొహల్లా క్లినిక్ లు 300 కంటే ఎక్కువగానే ఉన్నాయని, దీని వెబ్ సైట్ ప్రకారం.. వందలాది మంది అవసరమైన మందులు, పరీక్షలను...
మహారాష్ట్రలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నా.. పోలీసులు.. ప్రజలు శాంతియుతంగా ఉన్నారని తెలిపారు. కొంతమంది రెచ్చగొట్టే లక్ష్యంతో...
ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మున్సిపల్ చైర్మన్కు వ్యతిరేకంగా ఫేస్బుక్ పోస్టు చేశాడు. ఇందులో సంతోష్ హస్తం ఉందని ఆయన్ను పోలీసులు పలుమార్లు విచారించారు. అయితే
వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నా... విచారణకు సహకరించడం లేదు. నిందితులు ఇద్దరి మొబైల్ ఫోన్లలో ఉన్న డేటాపై కూపీ లాగుతున్నారు పోలీసులు. పలువురు డ్రగ్స్ పెడ్లర్...
భక్తులతో తిరుమల ప్రాంతం కిక్కిరిసిపోయింది. తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్ద టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో నిలిచారు. ఒక్కసారిగా తొక్కిసలాట...
నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ.. కిచెన్ కేబినెట్ లలో బీసీలకు ప్రాధాన్యత లేదన్నారు. పెత్తనం లేని పదవులిచ్చి.. ప్రాతినిధ్యం కల్పించామని ఎలా చెబుతారు..? ఈ కేబినెట్ లో...