Home » Author »madhu
ఓ వైపు ప్రభుత్వంతో విభేదాలు, మరోవైపు అధికారులు ప్రోటోకాల్ పాటించకపోయినప్పటికీ తన పర్యటనలు మాత్రం ఆపడం లేదు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఇప్పటికే నాగర్కర్నూల్ జిల్లాలో...
ఢిల్లీలో దీక్ష చేపట్టిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాకపోతే ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ కార్యాచరణ ప్రకటించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్...
విజయవాడలోని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద అనుచరుల ఆందోళన చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. బాలినేనిని...
ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెలగపూడి సచివాలయం ఆవరణలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు...
ప్రతిపక్షాల చేసే డిమాండ్స్, విమర్శలకు విడమరిచి చెప్పడం ఆయన ప్రత్యేకత. వ్యక్తిగతంగా కొంతమంది అంబటిని లక్ష్యంగా చేసుకున్నా.. కఠినంగా తట్టుకుని నిలబడ్డారని...
ఏపీ మంత్రుల తుది జాబితా ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్ భవన్ కు కొత్త మంత్రుల జాబితాను పంపించనున్నారు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు లోపు...
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఈ దీక్ష చేపడుతున్నారు. నిరసన దీక్ష కోసం...
ప్రజలపై మరో పిడుగు వేసింది. ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచింది. పట్టణాల్లో భారీగా ఆస్తిపన్ను పెరిగింది. దాదాపు ప్రజలపై రూ. 214 కోట్ల భారం పడింది...
ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అలీ సర్బీ తొలిసారిగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం తాము ఎక్కడ ఉన్నామో తెలుసని.. ఇప్పుడు...
ఆలయంలో మరీచి గుండం ఉంటుంది. ఈ గుండం చుట్టుపక్కల ఉన్న అశోక చెట్లుంటాయి. వీటి వేర్ల ప్రభావంతో ఆ నీటిలో ఔషధ గుణాలుంటాయని స్థానికులు చెబుతుంటారు...
విచారణలో అతనికి రెండో భార్య కల్పన ఉన్నట్లు తేలింది. ఆమెను విచారించారు. మొదటి భార్యకు తెలియకుండా కల్పనను వివాహం చేసుకున్నాడని నిర్ధారించారు. సోదరి సలియాసాహి బస్తీలో కూలిపోయే...
విషపూరితమైన పదార్థాన్ని సేవించిందన్నారు. మిగతా బాలికలు కూడా విషం తీసుకున్నారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న అనంతరం వారిని
మిథిలా స్టేడియంలో జరగనున్న కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటలకు...పునర్వసు నక్షత్రం, అభిజిత్ లగ్న సముహూర్తంలో...
విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. ఆదివారం సాయంత్రానికి సభా వేదిక నిర్మాణం పూర్తి చేయనున్నారు...
10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు రామయ్య కల్యాణ కమనీయ దృశ్యాలను కనులారా వీక్షించనున్నారు భక్తులు. ఉదయం 9.30 గంటలకు...
శోభాయాత్ర సీతారాం బాగ్ టెంపుల్, బోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం, బేగంబజార్, సిద్ధంబర్ బజార్, శంకర్షేర్ హోటల్, గౌలిగూడ, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా...
ప్రస్తుతం 56 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు, ఇప్పటిదాకా ఉన్న కేబినెట్లోని 10 మంది కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఓటింగ్ కు ప్రతిపక్షాలన్నీ హాజరు కాగా.. అధికార పార్టీ నుంచి చాలా మంది నేతలు హాజరు కాకపోవడం గమనార్హం. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా గైర్హాజర్ అయ్యారు.
ఈ యాప్ ద్వారా షాపింగ్ చేస్తే ప్రత్యేకమైన రివార్డులు కూడా వస్తాయి. యూపీఐ (UPI) పేమెంట్స్ సర్వీస్ టాటా పే ను కూడా అందుబాటులోకి తెచ్చారు. టాటా న్యూ యాప్ ను...
ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని, బ్రిటన్ లో సంపాదిస్తున్న ప్రతి పెన్నీకి భార్య పన్ను చెల్లిస్తోందని, అంతర్జాతీయంగా ఆర్జిస్తున్న ఆదాయానికి పన్ను జమ...