Home » Author »madhu
సోమవారం భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు. అలిపిరి, రెండో సత్రం వద్ద టోకెన్లు తీసుకోవడానికి రెండు, మూడు రోజుల నుంచి వేచి ఉన్నారు...కొంతమంది కిందపడిపోయారు. సృహ తప్పి పడిపోయారు...
ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరిపై ఒకరు కిందపడిపోయారు...
మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. ఈ భేటీలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేస్తారనే...
హైదరాబాద్ చారిత్రక కట్టడాల్లో ఒకటైన కింగ్కోటి ప్యాలెస్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. నిజాం రాజుల వారసత్వ సంపద రియల్ ఎస్టేటర్ల చేతిలో పడే ప్రమాదం కనిపిస్తోంది...
సిలికాన్ వ్యాలీకి చెందిన ఐటీ కంపెనీ 'Ideas2IT' వంద మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది...కార్లను బహుకరించడం ఆనందంగా ఉందని, సంస్థ అభివృద్ధికి కీలకంగా సేవలందించారని తెలిపారు...
ఏప్రిల్ మొదటివారంలోనే బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్ 01వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బీర్ల అమ్మకాల్లో పెరుగుదల నమోదవుతోంది. ఏప్రిల్ 01వ తేదీ నుంచి పది వరకు...
IIT-B (ఐఐటీ ముంబై)తో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. వైరస్ సోకిన పురుషుల్లో కొంతమందిపై అధ్యయనం...
ప్రభుత్వం టెక్స్టైల్ గోదాంలో సోమవారం రాత్రి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. 4 ఫైరింజన్ల సాయంతో మంటలు
సోమవారం ఢిల్లీలో దీక్ష చేసిన కేసీఆర్.. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం తేల్చి చెప్పాలని.. మిగతా రాష్ట్రాల్లో మాదిరే తెలంగాణలోనూ ధాన్యం కొనాలని డిమాండ్...
అనంతరం కొత్త చెరువు నుంచి ఉదయం 10.30గంటలకు బయలుదేరి ధర్మవరానికి చేరుకొని మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించనున్నారు...
పాకిస్థాన్ నూతన ప్రధాని PML(N) అధ్యక్షులు షెహబాజ్ షరీఫ్ (70) కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియచేశారు...
తెలంగాణలోనూ ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నట్లు.. స్పందన రాకపోతే.. ఏమి చేయాలో అది చేస్తామని హెచ్చరించారు.
ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ గర్జించారు...24 గంటల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామో వేచి చూడాలని...
రాములోరి పట్టాభిషేకం కార్యక్రమానికి వెళ్లిన ఆమెకు కలెక్టర్, జిల్లా ఎస్పీ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో జాయింట్ కలెక్టర్, ఏఎస్పీ హాజరై స్వాగతం పలికారు...
ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు...
మొదటి కేబినెట్ విస్తరణ జరిపిన సమయంలో ఎక్కడా కూడా అసంతృప్తి వెల్లడికాలేదు. కానీ.. మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైసీపీలో పెద్ద చిచ్చే పెట్టింది. ఓ వైపు ప్రమాణస్వీకారానికి...
జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్...యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూ ఢిల్లీ వేదిక దీక్షకు దిగుతుండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే.. తెలంగాణ
ఎమ్మెల్యే రోజా మినిస్టర్ రోజా అయ్యారు. ఎట్టకేలకు రోజాకు మంత్రి పదవి దక్కింది. మంత్రివర్గంలో అవకాశంపై రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశించార
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ. తెలంగాణ భవన్ పక్కనే బండి సంజయ్ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
కరోనా పుట్టినిల్లైన చైనా మరోసారి ఆ వైరస్తో అల్లకల్లోలం అవుతోంది. కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు చేపడుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు...