Home » Author »madhu
2019 ఎన్నికల్లో వైసీపీ ByeByeBabu అనే నినాదం తెగ వాడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల బై బై బాబు...
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు ఉన్నత న్యాయస్థానం...
భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు...
హ్యాకర్లు ప్రొఫైల్ ఫొటోను కూడా మార్చివేయడం గమనార్హం. ఓ కార్టునిస్టు చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్ గా ఉపయోగించారు...
ఈసారి శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపు లక్షకుపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో వారందరికీ ఎలాంటి...
గత వారం రోజుల నుంచి బస్తీలో కలుషిత నీరు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మంచినీరు దుర్వాసనతో వస్తున్నాయని.. వాటిని తాగిన వారు వాంతులు, విరోచనాలు...
ఇందుకోసం అధికారులకు లంచాల వెర వేస్తున్నట్టు సమాచారం. వచ్చిన ఆదాయంలో కొంతభాగం లంచాలకు వెళ్తున్నట్లు తేలింది. ఇక పబ్లోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి
మంటలకు తాళలేక ఆదిల్ పరుగులు తీశాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆదిల్ ను...
నంద్యాలలో నిర్వహించిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో.. టీడీపీ, జనసేన నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం జగన్. వారి అసూయకు మందే లేదంటూ ఫైర్...
ఆంధ్రప్రదేశ్లో కొత్త కేబినెట్ కూర్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. రేపటికి కొత్త మంత్రుల జాబితా పూర్తి చేసి.. ఎల్లుండి ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు...
ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగ ప్రసంగం చేశారు. భారత్ పై ప్రశంసలు కురిపించారు. భారత్ విదేశాంగ విధానం బాగుందని, భారత్ ను ఏ సూపర్ పవర్ శాసించలేదన్నారు. భారతదేశం...
పారా బాయిల్డ్ రైస్ ఎగుమతుల విషయంలో.. సభను కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తప్పుదోవపట్టించారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. సభా హక్కుల ఉల్లంఘనపై...
అసెంబ్లీలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు.. పాక్ అటార్నీ జనరల్, డిప్యూటీ అటార్నీ జనరల్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక.. దేశ ప్రజలను...
ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఆగడం లేదు. టీఆర్ఎస్-బీజేపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రంలో వరి రాజకీయం వేడెక్కింది. తెలంగాణ పాలిటిక్స్...
అక్కడంతా హైటెక్ వ్యవహారం సాగుతోంది. పోలీసుల విచారణలో.. పబ్కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో FIR నమోదు చేశారు...
వారం రోజుల పాటు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు పబ్ కు వెళ్లారు. పబ్ లో ఏం జరుగుతోందనే విషయాన్ని నిశితంగా గమనించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు...
ఆ చర్చలు కూడా విఫలమైతే.. ఈ నెల 11న ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. దీక్షకు సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులకు ఢిల్లీ నుంచే ఆయన మార్గ నిర్దేశం చేయనున్నట్లు...
24 గంటల్లో 913 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 13 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. ఈ మేరకు సోమవారం...
ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అంతా హైటెక్ పద్ధతిలో సాగిపోతుంది. డ్రగ్స్ పార్టీ జరిగిన ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్కు సంబంధించి విచారణలో సంచలన విషయాలు...
ఈ ఘటనలో తన కొడుకు అలాంటి వాడు కాదని అభిషేక్ తల్లి ఉప్పల శారద తెలిపారు. తాము బిజినెస్ పర్సస్ కోసం పబ్ ను రన్ చేయడం జరుగుతోందని, పాత పబ్ లో...