Home » Author »madhu
మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం జగన్ చూస్తున్నట్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ ఉంటుందన్నారు. కేబినెట్ లో మెజార్టీ మార్పులుంటాయని చెప్పారు...
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు అన్నీ తీరాయని, 75 సంవత్సర భారత్ లో నూతన ఆవిష్కరణలు, ఏ రాష్ట్రం సాధించని ఫలితాలు తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు. ఇందులో అధికారుల పాత్ర...
ఈ సంవత్సరం అంతా బాగానే ఉందని, సీఎం కేసీఆర్ మంచి పాలన అందిస్తారన్నారు. రైతులు రాజులు కాబోతున్నట్లు.. పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు...
రాజ్ భవన్ లో అపశృతి చోటు చేసుకుంది. ఉగాది వేడుకలు జరుగుతున్న సందర్భంలో...ఏర్పాటు చేసిన స్టేజీ కింద ప్రముఖుల దగ్గర గవర్నర్ కూర్చొనే కుర్చీ పక్కకు ఒరిగిపోయింది....
తెలంగాణ రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వేడుకలకు హాజరు...
ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 53 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 20 కేసులు...
కోవిడ్ కారణంగా రెండేళ్ళుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈసారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు
వరంగల్ MGM ఘటనలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ని బలి చేయడం ఘోరమని తెలంగాణా ప్రభుత్వ డాక్టర్ల సంఘం...
ప్రజలకు మాత్రం అధికారం రావాలని కోరుకుంటానని తెలిపారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయన అభిప్రాయం తెలిపారు. జిల్లాలను పెంచడం వల్ల ప్రజలకు పాలన దగ్గర అవుతుందని...
పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టుబడ్డ 4 కోట్ల 78 లక్షలు ఎవరివి? అంత డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి ఇచ్చేందుకు డబ్బు తీసుకుపోతున్నారు? ఈ గుట్టు తేల్చే...
తీగ లాగితే కొండ కదిలినట్లు.. ఉభయగోదావరి జిల్లాల పోలీసుల తనిఖీల్లో ఈ దందా బయటపడింది. ఉదయం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఉదయాన్నే పద్మావతి ట్రావెల్స్...
1966లో నవంబర్ 01న హర్యానా రాష్ట్రం ఏర్పడడంతో చండీగఢ్ నగరం మధ్యలో ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. పంజాబ్ - హర్యానాల సంయుక్త రాజధానిగా...
అవసరం లేకుండా బియ్యం తీసుకుని ఏం చేయాలని, లేనిపక్షంలో మీ రాష్ట్రాల్లోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ విషయంలో...
భక్తుల కోసం ఆన్లైన్లో టికెట్లు అమ్మకం చేపడుతున్నారు. ఒక్కో టిక్కెట్ ధరను 150 రూపాయల నుంచి 7వేల 5వందల వరకు టిక్కెట్లు ధరను నిర్ణయించి.. అమ్మకాలు చేపడుతున్నారు.
ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల్లోపే...
శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అక్కడి ప్రజల్లోనూ ఆంధకారంలో పడేశాయి. ఆ దేశ స్వతంత్ర్య చరిత్రలోనే తొలిసారిగా తీవ్ర సంక్షోభంలో ప్రజలు ఆకలితో...
తెలంగాణలో కరోనా కల్లోలం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో నమోదైన కేసులు ఆందోళనకర రీతిలో ఉన్న సంగతి తెలిసిందే...
అధికారుల నివేదిక ఆధారంగా టీఎస్ సర్కార్ చర్యలు తీసుకుంది. ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం...
ప్రభుత్వం సేకరించిన 300 ఎకరాల స్థలం, కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమిలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు టీటీడీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ... సీఎం జగన్ చొరవ..
ఎన్నికల్లో తమను ఓడించలేక కేజ్రీవాల్ ను చంపాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. మరోవైపు.. కేజ్రీవాల్ నివాసంపై జరిగిన దాడిని ఆప్ పార్టీ తీవ్రంగా పరిగణించింది...