Home » Author »madhu
అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం ఆప్షనల్ మాత్రమేనని, ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని...
తాము కొత్త డిమాండ్లు పెట్టడం లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వెల్లడించారు. సీఎం జగన్ రెడ్డి మాటలు, చేతలు కోటలు దాటుతున్నాయని...
రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగిందంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే 14 వేల 000 మెగావాట్ల...
దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారికేడ్లు, ట్రాఫిక్ మళ్లింపుపు, కల్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు...
నాలుగు రోజుల పాటు ఆరాధనా సౌకర్యానికి సందర్శకులకు ప్రవేశం లేదని వెల్లడించింది. ఏప్రిల్ 2 ఉగాది నూతన సంవత్సర శోభతో, సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభం..
పెట్రోల్ ధరల పెరుగుదలతో క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యాబ్స్లో ప్రయాణికులు ఏసీని ఆన్ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు...
ప్రైవేటీకరణ, ఇంధన ధరల పెంపు, ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు 48 గంటల బంద్ నిర్వహిస్తున్నాయి. కేంద్ర నిర్ణయాలతో సామాన్య ప్రజలు...
సోషల్ మీడియా టీం మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. దాదాపు 200 మంది కొత్త వారిని సోషల్ మీడియా టీంలోకి తీసుకుంది. పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతంతో పాటు ఇరత కార్యక్రమాలను...
తనను కూడా అతను ప్రేరేపించేవాడని, అలాంటి మంచి వ్యక్తిని పొగొట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి తాను తీసుకొచ్చినట్లు, మంచి రాజకీయాలు చేశాడని కొనియాడారు...
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే 40 సీట్లలో మెజార్టీ మార్కుకు ఒక్క స్థానం తక్కువగా 20 సీట్లను...
బీర్ భూం జిల్లాలో 8 మంది సజీవ దహనం అవ్వడంపై చర్చించాలని బీజేపీ పట్టుబట్టింది. దీంతో టీఎంసీ, బీజేపీ సభ్యుల మధ్య మాటలు తూటాలు పేలాయి. అసలు ఈ ఘటనకు కారణం బీజేపీ అంటూ టీఎంసీ...
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, షిప్ట్ (Swift Car) ఢీకొన్నాయి.
విద్యుత్ వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చింది...టీఎస్ఎస్పీడీసీఎల్ (TSSPDCL). ఈ యాప్ ను ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగరావు ఆవిష్కరించారు...
తెలంగాణ జన సమితి పార్టీ (TJS) ఓ పార్టీలో విలీనం కానుందా ?...రెండు జాతీయ పార్టీల నుంచి ప్రతిపాదనలు కూడా వచ్చాయని.. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయాలని సూచనలు
గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు దర్శించుకున్నారని.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో తలపడుతున్న దక్షిణాఫ్రికా జట్టు ధాటిగానే ఆడుతోంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి...
గత ఐదు రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచుతూ...
ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శుభారంభం ఇచ్చారు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం 53 పరుగులు చేసిన షఫాలీ...
సీఎం జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందివ్వనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చెల్లించాలని...
భాకరాపేట ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పెళ్లింటే జరిగిన ప్రమాదం ఆ కుటుంబాల్లో