Home » Author »madhu
ఈనెల 1న రాయితీ ప్రకటించగానే.. మొదటి నాలుగు రోజులు అనూహ్య స్పందన వచ్చింది. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వాహనదారులు పెండింగ్ చలాన్లు...
ఆ ఇంటిని కూల్చేయడానికి ఆ ఫౌండేషన్ ఇష్టపడడం లేదు. ట్రిపుల్ బెడ్ రూం ఇంటిని అమాంతం తీసుకెళ్లి మరోచోట అమర్చుకొనే వీలుంది. దీంతో ఓ కండీషన్ పెట్టి..
ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు బీజేపీ ఎంపీ రూపా గంగూలీ. బెంగాల్ లో జరిగిన ఘటనలు కలిచివేశాయని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను చంపే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు...
సైనిక స్థావరం ఏర్పాటు చేయడంపై ఆందోళన వ్యక్తమౌతోందని, ఈ విషయాన్ని సాల్మన్ ఐలాండ్స్ కు తెలియచేయడం జరుగుతుందని ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి పీటర్ డుట్టన్ వెల్లడించారు.
జగన్ వైజాగ్ వెళితే మరింత వణికిపోతారని అన్నారు. జగన్ విశాఖ వెళితే తమకే లాభమని.. ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు...
ఈ క్రమంలో పెగాసస్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. హౌస్ కమిటీ ఛైర్మన్ గా...
అమరావతిలో నిర్మాణాలు పూర్తైన భవనాలకు సీఎం జగన్ కనీసం ప్రారంభం కూడా చేయలేదని తప్పుబట్టారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు గుంతలు పూడ్చలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా...
బీజేపీ ప్రభుత్వాలు రైతులకు చేసింది ఏంటో- టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగ చర్చ జరుపుదామని, హైదరాబాద్ వచ్చి తమతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు...
ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే రాష్ట్ర నాయకులను పిలిచి సోనియా మాట్లాడాలని, తనకు సోనియాగాంధీ నుంచి పిలుపు రాలేదని, తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి తప్పేం లేదని...
అత్యధికంగా హైదరాబాద్ లో 22 కొత్త కేసులు వచ్చాయి. అదే సమయంలో 67 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోసారి రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం...
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద తన కార్యకలాపాలను ప్రారంభించనుంది ఫిష్ ఇన్ కంపెనీ. చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్...
24 గంటల వ్యవధిలో 39 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...
పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తెస్తామని ప్రకటించారు. రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడడం జరుగుతుందని, అందరికీ మంచి చేయడమే...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు...తాజా నిర్ణయాలతో ఏప్రిల్ నెలలో శ్రీవారి దర్శనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది...
పాక్ జట్టుపై విజయం సాధించిన ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ భారత్ కు కీలకంగా మారింది. సెమీఫైనల్స్ కు అర్హత సాధించాలంటే...
తెలంగాణలో కొంతమంది నేతలు కేంద్రంపై కారణంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రైతుల విషయంలో సానుకూలంగా ఉండాలని...
ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయానికి ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. కేంద్రం నుంచి అందాల్సిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని మోదీ హామీనిచ్చారు...
సజీవదహమైన వారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వారి ఇళ్లకు నిప్పంటించే ముందు... తీవ్రంగా కొట్టినట్లు నివేదికలో ఉన్నట్లు తేలింది. వీరి శరీరాలపై...
ప్రతి నియోజకవర్గాన్ని జిల్లా చేస్తారా ? 175 నియోజకవర్గాలను జిల్లాలు చేయాలని డిమాండ్ చేశారు. అసలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో అర్థం కావడం లేదని...
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరిసస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిరసనలు చేపట్టాలని గులాబీ బాస్ ఇచ్చిన పిలుపు మేరకు