Home » Author »madhu
కేంద్రం నుంచి స్పందన రాకపోతే...ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తాము తీర్మానం చేయడం జరిగిందన్నారు. పోరాటాలు చేయడం టీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య అని...
వన్ నేషన్.. వన్ పాలసీ ఉన్నట్లే.. వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్ మెంట్ ఉండాలని, అన్ని రాష్ట్రాలకు ఒకే పాలసీ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
పెగాసస్ పై సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఎక్కువ సభ్యులు కోరుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు...
సోమవారం ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ నెల కోటాను విడుదల చేసింది.. టీటీడీ. ఇక మే నెల కోటాను మంగళవారం, 23న జూన్ నెల కోటాను..
పన్నులు కట్టకపోతే వడ్దీ వ్యాపారుల తరహాలో ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పన్ను బకాయిలు చెల్లించని వారి సామాన్లు జప్తు చేస్తామంటూ ఫ్లెక్సీలు కట్టి ప్రచారం...
బీజేపీపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమస్యలే లేనట్లు బీజేపీ ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. జాతీయ అంశాలను తప్పుదోవపట్టించేందుకు బీజేపీ...
నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. మద్య నిషేదం హామీ గోవిందా గోవిందా అని...
టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. సభలో పోడియం దగ్గరకు దూసుకొచ్చి పుస్తకాలతో కొట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
జూబ్లీ హిల్స్ లో జరిగిన కారు బీభత్సానికి సంబంధించిన కేసు మలుపులు తిరుగుతోంది. రోజుకో ట్విస్టు వెలుగు చూస్తోంది. ఎమ్మెల్యే షకీల్...
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల.. యావత్ సమాజం నివాళులర్పించిది. ఒకతరం వీరోచిత పోరాటగాథ పరిసమాప్తమైందంటూ.. కన్నీటిపర్యంతమయ్యింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో...
సమావేశానికి కేవలం వీహెచ్, జగ్గారెడ్డిలు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి వెళ్లవద్దని సీనియర్లకు ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శిబోసురాజు ఫోన్ చేయడంతో...
టీ కాంగ్రెస్ సీనియర్లకు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రోజు ఫోన్ చేశారు. సమావేశం వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు. సమస్య ఉంటే నేరుగా సోనియా, రాహుల్ కు చెప్పాలని, సమావేశాలు పెట్టి పార్టీన
ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్సైన్సెస్, ఫార్మా తదితర రంగాల కంపెనీల ప్రతినిధులకు రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత చత్తీస్ గడ్ లో 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ కు...
ఆదివారం నుంచి ఆన్ లైన్ లో ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. 15 నిమిషాల వరకు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించవచ్చని, ఆ తర్వాత లోపలికి రాని
ఆజాద్ సూచనలకు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్నాటలో పార్టీ బాధ్యతలను ఆజాద్కు అప్పగిస్తారంటూ...
అధికార పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంటే.. మరోవైపు, బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు పాదయాత్రలతో ప్రజలకు చేరువతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గ...
రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి.. మూడు నెలల్లో అప్పచెప్పమని హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడంతో.,. సీఆర్డీఏ అధికారుల్లో చలనం వచ్చింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు చేసుకోవాల
మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్ధం ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఉంచారు. ఉదయం 10గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం...
హోలీ పండుగ సందర్భంగా ఫుల్ మద్యం సేవించాడు. ఇంటికి వచ్చి మాంసం తీసుకొచ్చి వంట చేయాలని హుకుం చేశాడు. దీనికి భార్య నిరాకరించింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది...