Home » Author »madhu
రానున్న 45 రోజుల్లోపు నగరంలోని గుల్జార్ హౌస్, సికింద్రాబాద్, ఆబిడ్స్ ప్రాంతాల్లో మూడు గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నామని, వీటి ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి 99.99..
ఇప్పటి వరకు పాకిస్తాన్లో ఏ ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. వచ్చేవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఇమ్రాన్ఖాన్పై అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం...
మొత్తం 18 అధ్యాయాలున్న భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అయితే, పాఠ్యాంశాలలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో రామాయణం, మహా భారత్ ఇతి వృత్తాంతాలను చేర్చాయి. జాతీయ విద్యావిధానం..
ఎండల ప్రభావంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు
రంగురంగుల రంగేలీని హైదరాబాద్ వాసులే కాకుండా.. ఇతర ప్రాంతాల వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని పలు సంస్థలు, హోటల్స్ హోలీ వేడుకలు జరుపుకొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. ప్రమాద విషయం తన దృష్టికి వచ్చిందని, ఆ కారుకు..ప్రమాదానికి సంబంధం లేదని స్పష్టం..
హోలీ కలర్ ఫుల్ గా నిర్వహించుకొనేందుకు నగర ప్రజలు రెడీ అయిపోతున్నారు. వందలాది నడుమ నిర్వహించే రెయిన్ డ్యాన్స్ లు, పలు వేడుకలు నిర్వహించేందుకు
అసెంబ్లీలో తన ముఖం కనిపించవద్దని అకారణంగా తోటి బీజేపీ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేశారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు నిరసనగా ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద...
ఇంతవరకు ఎవరూ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోని ఉండరని, గురువారం ప్రకటన చేయడం జరుగుతుందని తెలిపారు. ట్వీట్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ గా మారిపోయింది. ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ...
సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేస్తున్నారు. సభా సంప్రదాయాలను పాటించాలని, చర్చలకు సహకరించి హుందాగా మెలగాలని స్పీకర్ సూచించారు...
24 గంటల్లో బుధవారం దేశ వ్యాప్తంగా 2 వేల 539 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 60 మంది చనిపోయారని...
వడగాల్పులు వీచే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్...
మొత్తంగా రూ. 140 కోట్ల జరిమాన వసూలైంది. రాయితీకి మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువును ఉపయోగించుకోని వారు..తనిఖీల్లో చలాన్లు ఉంటే.. మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని...
గులాంనబీ ఆజాద్... సోనియా గాంధీతో భేటీ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా హాజరు కానున్నారు. కాంగ్రెస్ నాయకత్వ పని తీరుపై జీ-23 నేతలు...
గౌరవం ఇవ్వని చోట ఉండలేనని.. ఎవరి కింద పడితే వారి కింద పని చేయనన్నారు. తగిన వేదిక ద్వారా కేసీఆర్పై పోరాడుతానంటూ... పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానన్నారు....
అసెంబ్లీలోకి అనుమతించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు.. స్పీకర్కు సూచించినా పట్టించుకోలేదన్నారు. ట్రాఫిక్ రద్దీ, ప్రజలకు ఇబ్బంది అనే పేరుతో ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం.
దీంతో మొన్నటి వరకు వచ్చిన నష్టాలను దీంట్లో పూడ్చేందుకు రెడీ అయ్యాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. 30 లక్షల బ్యారెళ్లు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది...
గర్భగుడికి అభిముఖంగా ఉన్న ధ్వజస్తంభం, బలిపీఠాలకు బంగారు తొడుగుల పనులు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం గర్భగుడి ముఖద్వారం పక్కన ఉన్న రాతి గోడలకు ఆధ్యాత్మిక సొబగులు దిద్దే పనులు...
మంత్రి కేటీఆర్ ముందుగా మానేరు బ్రిడ్జీ వద్ద రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు...
బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. సంబంధం లేని వ్యక్తులపై రంగులు వేయొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు