Home » Author »madhu
ప్రయాణీకులను సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగా ప్రయాణీకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం...
ప్రతొక్క వాహనం కాకుండా.. స్టిక్కర్లు ఉన్న వాటిని మాత్రం ఆపి తనిఖీలు చేస్తుండడం గమనార్హం. ఇటీవలే దొంగ స్టిక్కర్లు అంటించుకుని...
కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 40 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన...
ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతిపెద్ద స్టాక్ బెట్ టైటాన్ కంపెన, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్చి 17వ తేదీ శనివారం ట్రేడింగ్ లో మెరిసిపోయింది. టైటాన్ కు సంబంధించిన షేర్లు...
గచ్చిబౌలి కారు ప్రమాద ఘటనలో చనిపోయిన మహేశ్వరి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఎల్లా హోటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. హోటల్ ఎదుట బైఠాయించి నినాదాలు...
ఆర్టీసీ చార్జీలను గప్ చుప్ గా పెంచేశారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. ఏ మాత్రం ఓ ప్రకటన జారీ చేయకుండా, ఎలాంటి విషయం చెప్పకుండానే చార్జీలను...
మూడు నిమిషాల జూమ్ కాల్ లో ఏకంగా 800 మందిని తొలగించారు ఓ సీఈవో. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు...
తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలోనే తొలి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాక్ లాగ్ పోస్టులపై కూడా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్...
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పరాజయం పాలు కావడంతో.. మిగతా మ్యాచ్ లన్నీ గెలవాల్సి...
కాలువలో కారులోకి తోసింది మల్లికార్జున్, విఘ్నేశ్వరి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారిద్దరికి మతిస్థిమితం సరిగా లేదంటున్నారు బంధువులు. ఈ కారు కూడా విఘ్నేశ్వరిదిగా...
జూబ్లీ హిల్స్ లో కారు ప్రమాద కేసులో పురోగతి సాధించారు పోలీసులు. డ్రైవింగ్ చేసింది సయ్యద్ ఆఫ్నాన్ గా నిర్ధారించారు. స్థానికులు, బాధితుల సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు...
గత కొద్దిరోజులుగా.. వ్యూహకర్తల రాకతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ బిజీ అయ్యాయి. మరోసారి తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సడెన్ గా అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ కావడం ఉత్కంఠను రేపుతోంది. ఫామ్ హౌస్ కు రావాలని పలువురు మంత్రులకు ఫోన్ కాల్ రావడంతో...
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జనం రంగుల వేడుకల్లో మునిగిపోయారు. కరోనా ఎఫెక్ట్తో రెండేళ్ల తర్వాత హోలీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు...
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారిని బలైంది. దుర్గం చెరువు నుంచి వేగంగా వస్తున్న కారు రోడ్ నంబర్ 45 ఢివైడర్ను
వైష్ణవ సంప్రదాయ ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తయారు చేసిన పసుపుతో తలంబ్రాలు చేశారు. బేడా మండపం వద్ద
ఓల్డ్ ఢాకాలోని వారీలో 222లాల్ మోహన్ సాహా వీధిలో ఇస్కాన్ రాధాకంట టెంపుల్ ఉంది. 2022, మార్చి 17వ తేదీ రాత్రి 200 మంది దుండగులు ఆలయంపై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడుతున్నా...
ప్రపంచ అందాల పోటీల్లో రన్నరప్గా నిలిచిన భారత మూలాలు ఉన్న యువతి శ్రీ షైనీ విజయగాథ ఇది. గుండె సంబంధిత సమస్యలతో బాధ.. అందరి గుండె నిమిషానికి 72...
గత 24 గంటల్లో 149 మంది వైరస్ బారిన పడి చనిపోయారని, బుధవారం ఈ సంఖ్య 60గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి వైరస్ సోకగా... 5.06 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది
రసాయన రంగుల వల్ల వెంట్రుకలు పాడై అవకాశం ఉంటుందని, కొబ్బరి లేదా బాదం నూనెలను వెంట్రకలకు పంపించాలని పేర్కొంటున్నారు. శరీరమంతా కప్పి ఉంచే దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని...