Home » Author »madhu
నగరం నడిబొడ్డున జరుగుతున్న మల్టీ కాంప్లెక్స్ కు అనుమతులు లేవని, జి+5 నిర్మాణం కోసం ప్లాన్ పెట్టుకున్నాట్లు గుంటూరు మేయర్ కావటి మనోహర్ 10tvకి తెలిపారు. కార్పొరేషన్ నుండి...
గత కొన్ని రోజులుగా అసెంబ్లీ, మండలిని జంగారెడ్డి గూడెం ఘటన కుదిపేస్తోంది. కల్తీ సారా వల్లే మరణాలు సంభవించాయని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే.. కామన్ సెన్స్...
సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నారాయణ్ఖేడ్, మహబూబాబాద్, జహీరాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఆదిలాబాద్...
36.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సేన.. ఆడుతూ పాడుతూ గెలుపొందింది. వారిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు..
వాతావరణంలో లభించే హైడ్రోజన్ గ్యాస్ వాడడం వల్ల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణం కాపాడే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే.. పెట్రోల్, గ్యాస్ వాడకాన్ని బాగా తగ్గించవచ్చు. వాహనాల్లో..
బుధవారం పది మందిని ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. వెంటనే సభలో నుంచి వెళ్లిపోవాలని సూచించారు...
భారతదేశంలో కరోనా నుంచి చనిపోయిన వారి సంఖ్య 5,16,072గా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. 1,80,60,93,107 మంది టీకాలు వేసినట్లు వెల్లడించింది. 78.05 కోట్ల మందికి
కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు. దీంతో క్రీడాభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కేవలం 36.2 ఓవర్లలో 134 పరుగులు సాధించి భారత్ ఆలౌట్ అయ్యింది...
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు వైరుస వైఫల్యాలతో సతమతమౌతోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది...
జీరో కొవిడ్ స్ట్రాటజీతో.. కఠిన లాక్డౌన్ అమలు చేస్తూ జనాలను ఇళ్లకే కట్టడి చేస్తూ వస్తోంది. అయినప్పటికీ లాభం లేకుండా పోతోంది. వింటర్ ఒలింపిక్స్ ముగిశాక.. ఆంక్షల సడలింపులతో...
షహీద్ భగత్ సింగ్ కలలుగన్న రంగ్లా పంజాబ్ను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. మగవారంతా పసుపచ్చ తలపాగాలు ధరించాలని, మహిళలు అదే రంగు దుప్పట్టా వేసుకొని రావాలని కోరారు...
ఇది శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. నిన్న మొన్నటిదాకా వీచిన చలిగాలులు చల్లబడ్డాయి...
12-14 ఏళ్ల వారందరికీ ప్రస్తుతం బయోలాజికల్-ఈ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకాను మాత్రమే ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు..
ఈ సంవత్సరం భక్తుల సమక్షంలో భద్రాద్రి సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి వెల్లడించారు. గత రెండు సంవత్సరాలు
ఏపీ అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా...
ఇచ్చిన హామీ లేఖపై సాధించిన పురోగతిపై సమీక్ష జరపాలని తాజాగా నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల స్మారక చిహ్నం నిర్మించే..
కొత్తపల్లి ఎస్ఐ ముబీనా.. దళిత మహిళ అయిన అంగన్ వాడీ టీచర్ హరితపై విరుచుకపడింది. ఏం తప్పు చేశానని టీచర్ ప్రశ్నించింది. తాను తప్పు చేయనప్పుడు స్టేషన్ కు ఎందుకు రావాలని ప్రశ్నించింది..
పేపర్లను చించేసి స్పీకర్ పై పడేయం ఒక్కసారిగా అసెంబ్లీలో కలకలం రేపింది. టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అధికారపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంత నచ్చచ
. పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న మరణాలపై అసెంబ్లీ రగడ కొనసాగుతోంది. మిస్టరీ మరణాలపై చర్చ జరగాల్సిందేనంటూ.. సోమవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాలు చేయడంతో...
గత 25 ఏళ్లుగా తాను సత్యం గురించి చెబుతున్నానని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు, పాక్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షులు షెహబాబ్ షరీఫ్ నివాసంలో ప్రతిపక్ష పార్టీల నేలు సమావేశం కానున్నారు...