Home » Author »madhu
ఆదివారం ఉదయం కేబీఆర్ పార్క్ కు వచ్చారు. అక్కడున్న వాక్ వేలో నడుచుకుంటూ ముందుకెళుతున్నారు. ఓ వ్యక్తి ఆ మహిళను ఫాలో అవుతున్నాడు...
ఒక్కొక్కరు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియచేస్తుంటే.. మరొక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఫలితంగా అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకు అతను ఏం చేశాడు ? ...
రాహుల్, ప్రియాంక గాంధీలు పదవులకు రాజీనామా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ వరుసగా పరాజయం చెందుతుండడం, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ...
దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో వైసీపీ 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు సీఎం వైఎఎస్ జగన్. పార్టీ మేనిఫెస్టోయే తమకు బైబిల్, భగవద్గీత, ఖురాన్గా...
ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,18,801 పాజిటివ్ కేసులకు గాను…23,03,438 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,730 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స...
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు... పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పాటు 122 మంది మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించారు.
నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుభి మ్రోగించిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రానికి వచ్చారు. రెండు రోజుల పాటు పర్యటనలో శుక్రవారం ఆయన అహ్మదాబాద్ విమనాశ్రయం...
ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) మీటింగ్ జరుగనుంది. ఏఐసీసీ (AICC) ఆఫీసులో జరిగే ఈ సమావేశంలో...
బ్లాక్ ఆఫీసు వద్ద గుమికూడి ఉన్న ప్రజలపైకి ఒక్కసారిగా ఆయన కారు దూసుకపోయింది. దీంతో 15 మంది బీజేపీ, ఒక బీజేడీ కార్యకర్తలతో సహా ఏడుగురు పోలీసులతో...
మా గురించి చానా మాట్లాడుతున్నావు ఏంటి..? అని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అవును మా బాస్ ను ఒక్క మాట అంటే 100...
బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ మహిళల టీం.. చతికిలపడింది. 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత ఉమెన్స్ టీం.. 155 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది...
జంగారెడ్డిగూడెంలో వరుసగా జరుగుతున్న మరణాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిస్టరీగా మారిన మరణాలపై అధికారులు విచారణ చేపట్టారు. దీనిపై జంగారెడ్డిగూడెం ఆర్డీవో...
బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తాం.. ఆ సమయం దగ్గరకు వచ్చిందన్నారు. ఇటీవలే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ లలో ఎన్నికలతో స్పష్టమైందన్నారు.
పాక్ భూభాగంలో ఇండియన్ క్షిపణి పేలిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేపింది...క్షిపణిని సాధారణ నిర్వహణ చేయడం జరిగిందిని, కానీ.. ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పేలిపోవడం పట్ల విచారం వ్యక్తం...
ఆయనతో సెల్ఫీ దిగి.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి...కొంతమంది ఆయనేనా ? కాదా ? అనేది తెలుసుకోవడానికి గూగుల్...
సీబీఎస్ఈ బోర్డు 10, 12వ తరగతుల విద్యార్థులకు టర్మ్-2 పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి థియరీ పరీక్షలు జరుగనున్నాయి. ఆఫ్లైన్ మోడ్లోనే...
దేశవ్యాప్తంగా తమ పార్టీకి ఆదరణ పెరుగుతున్నట్లు.. దక్షిణ భారతదేశం నుంచి వేల సంఖ్యలో తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో ఆప్ పార్టీని విస్తరించాలని చూస్తున్నామని...
పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి టైం ఫిక్స్ అయ్యింది...
టీడీపీ నుంచి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..పరిస్థితి ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించడం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది...ఇప్పటికైనా అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఉద్యమం
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కొత్త స్లోగన్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా కాంగ్రెస్ ను పట్టుకుని...