Home » Author »madhu
ట్యాంపరింగ్ లకు పాల్పడుతున్నారని చేసిన ఆరోపణలను సీఈసీ ఖండించింది. వారణాసి అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ADM) ఎన్.కే సింగ్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది.
మీరట్ లో బైనాక్యులర్ చేతపట్టుకుని... నిఘా ఉంటుండడం.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...
24 గంటల వ్యవధిలో 70 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణం సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఓట్ల క్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఈవీఎంల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈవీఎంలను ట్యాపరింగ్ అయ్యాయని సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు ఆరోపణలు గుప్పించాయి.
పోలవరం, రైతాంగ సమస్యలపై నిలదీయాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. సభ స్టారింగ్ లోనే.. టీడీపీ ఆందోళనలు చేపట్టి.. రానున్న రోజుల్లో...
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిదని, విమర్శలకు తావు లేకుండా పరిపాలన కొనసాగుతోందన్నారు. ఉమ్మడి ఏపీ
బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్న వాళ్లు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ సెటైర్ వేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇక సంపూర్ణమయినట్లు, కాళేశ్వరం నీళ్లతో రైతుల
ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే...
కేసీఆర్ కు యువత నుంచి సానుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన మొనగాడు లేడని ప్రశంసించారు...
నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఫొటోలు, కటౌట్ లకు పాలాభిషేకం చేస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ అనుసరించిన వైఖరిని ఖండించారు. గవర్నర్ ను అవమానించారని సీరియస్ అయ్యారు...
2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.30 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ. 2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర రెవెన్యూ వ్యయం...
దళిత బంధుకు బడ్జెట్ లో రూ. 17 వేల 700 కోట్లు కేటాయిస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ఈ ఏడాది 11 వేల 800 కుటుంబాలకు లబ్ది చేకూరిందని, ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి...
బీజేపీ సభ్యులు మాత్రం నల్ల కండువాలు ధరించి వచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగం లేకుండా
అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని దుయ్యబట్టారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, ఇవన్నీ ప్రజలకు...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అందరూ ఊహించినట్లే జరిగింది. తొలిరోజే టీడీపీ సభ్యులు ఆందోళనలు చేపట్టడం ప్రారంభించింది...
గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అడ్డుకొనేందుకు వారు ప్రయత్నించారు...
రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో సుమి నుంచి విద్యార్థుల్ని తీసుకురావడానికి సురక్షిత మార్గాలేవీ అందుబాటులో లేవు. దీంతో దాడులు ఆగిన తర్వాతే విద్యార్థుల తరలింపు...
సోమవారం పోలింగ్ ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచుతుందన్న ప్రచారం మొదలైంది. ఈ భయాలు కూడా మార్కెట్లను నిట్టనిలువునా ముంచుతున్నాయి...