Home » Author »madhu
ఉద్యోగ నోటిఫికేషన్స్, పేదలకు ఇల్లు, మన ఊరు మన బడితో పాటు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర పడనుంది. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన పూర్తి అయ్యింది. గత బడ్జెట్ కంటే ఎక్కువగా కేటాయింపులు...
వెస్ట్ ఎల్లోస్టోన్ కు చెందిన జేమ్స్ సాసర్ జూనియర్ కొడుకు టేట్ చనిపోయాడు. టేట్ కొడుకు అలెక్స్ హరీకి 12 ఏళ్ల వయస్సు ఉంటుంది...
పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి...శనివారం స్వామి వారికి నిత్య కైంకర్యాల అనంతరం ధ్వజారోహణం అత్యంత వైభవంగా...
ఈసారి కప్ కొట్టాలనే ధృడలక్ష్యంతో దిగుతున్న భారత జట్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక పాక్ - భారత బలబలాలను పరిశీలిస్తే.. పాక్ జట్టుపై భారత్ తిరుగులేని రికార్డు నెలకొంది.
భారత్ - శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో తొలి సెషన్ పూర్తయ్యింది. ఈ సెషన్ పూర్తయ్యే సరికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 468 పరుగులు చేసింది...
ఈ ఘటనపై బీహార్ డీజీపీ SK Sibghal మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా ఇంటిని అద్దెకు తీసుకుని బాణాసంచా తయారీ నడుపుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దీనిపై ఏటీఎస్ విచారణ..
మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఆయన శపథం చేస్తూ...
మొత్తం 4,23,78,721 మంది కోలుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,14,878 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు... కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. 414 రోజులుగా
భారతదేశాన్ని మెచ్చుకుని పాక్ పై తాలిబన్ అధికారి విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ పంపిన గోధుమల నాణ్యత పట్ల భేష్ అంటున్నారు. పాకిస్థాన్ నాసిరకం గోధుమలు...
ప్రధాని టూర్లో అరుదైన దృశ్యం కనిపించింది. నరేంద్రమోదీ సాధారణ వ్యక్తిలా ఓ టీ స్టాల్కు వెళ్లి చాయ్ తాగారు. రోడ్ షో మధ్యలో ఓ టీస్టాల్కు వెళ్లి... మట్టి గ్లాసులో ఇచ్చిన చాయ్ తాగుతూ
నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా.. ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు...
ఎవరికి వారే హెల్త్ అకౌంట్ను వెబ్సైట్లో క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఈ పోర్టల్ కల్పిస్తుంది. ఫోన్ నంబర్, ఆధార్ నెంబర్తో హెల్త్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ నంబర్
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏ దశాబ్ధాల్లో భారత్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి కొత్త అజెండా కావాలని.. అందులో భాగంగానే అందరినీ...
శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 92 మంది అభ్యర్థులు
పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారి కళ్యాణానికి అవసరమయ్యే పుట్టమన్ను తెచ్చి కళ్యాణ మండపంలో స్వామి వారిని...
స్పాట్ లోనే నలుగురు చనిపోయారు. అటుగా వెళుతున్న కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని గాయాలపాలైన నలుగురిని...
దేశవ్యాప్తంగా కేసీఆర్కు ప్రజాదరణ పెరుగుతోంది. వారణాసిలో, రాంచీలో కేసీఆర్ భారీ కటౌట్లు దర్శనమిస్తుండడం..జాతీయ రాజకీయాల్లో...
హార్ లో పేలుడు సంభవించింది. భాగల్పూర్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పది మందికిపైగా గాయాలయ్యాయి.
కోహ్లీపై ద్రవీడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. చిన్నతనంలోనే భారతదేశం కోసం ఒక టెస్టు ఆడాలని భావించారని.. ఇప్పుడు వందో టెస్టు ఆడుతున్నారని తెలిపారు. క్రమశిక్షణ, ధైర్యం, నైపుణ్యం...
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. మూడు రోజులు సంబరాలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు...