Home » Author »madhu
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియా ఇంకా కొనసాగుతోంది. గురువారం 24 లక్షల 84 వేల 412 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన టీకాల సంఖ్య 1,78,29,13,0
తమ నాయకుడు నివాసం నుంచి నలుగురు కిడ్నాప్ గురైనట్లు నాలుగు రోజుల క్రితం ఢిల్లీ సౌత్ అవెన్యూ పోలీసులకు జితేందర్ రెడ్డి పీఏ జితేందర్ రాజ్ ఫిర్యాదు చేశారు. అనుమానిత వ్యక్తులు కిడ్నాప్
ఓ మహిళ బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో నెల్లూరు నుంచి విజయవాడ వస్తోంది. ఈమెపై డ్రైవర్ కన్ను పడింది. సమయం చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. కామంతో కళ్లు...
లాక్ డౌన్ సమయంలో కొడుకును రక్షించడానికి ఆ తల్లి పెద్ద సాహసమే చేసింది. ఏకంగా బోధన్ నుంచి నెల్లూరుకు వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి వార్తల్లోకి ఎక్కింది. మళ్లీ ఇప్పుడా ఆ తల్లికి...
పరిమిత ఓవర్లతో పాటు టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలకడంతో ఈ మాజీ కెప్టెన్ 100టెస్టుపై మ్యాచ్ పై ఆసక్తి పెరిగిపోయింది మొహాలీ వేదికగా మార్చి 4...
తనపై అక్రమ కేసులు నమోదు చేయించడంతో పాటు తన బార్ను మూసివేయించాడని తెలిపాడు. తన ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని కూడా మంత్రి రద్దు చేయించాడని.. అందుకే మంత్రి హత్యకు కుట్ర పన్ని...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జార్ఖండ్ టూర్కు వెళ్లనున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్తో భేటీ అవుతారు. అనంతరం చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో మృతి చెందిన అమర జవాన్ల..
ఏడుపాయల జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి నామస్మరణతో అటవీ ప్రాంతం దద్ధరిల్లింది. అత్యంత కీలకమైన రథోత్సవం గురువారం రాత్రి జరిగింది. చీకటిని సైతం లెక్క చేయకుండా
రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో 6.19 కోట్ల మేర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఈ కేసుల్లో నమోదైన జరిమానాల్లో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూలయ్యాయి. మిగతా జరిమానా
కనికా ఉంటున్న గదిలో గోనె సంచులు, ట్రంకుల్లో భారీగా నగదు ఉండడం చూసి ఆశ్చర్యపోయామని పొరుగున నివాసం ఉంటున్న నిఖిల్ దాస్ వెల్లడించారు. అనంతరం దీనిపై తాము పోలీసులకు సమాచారం అందించడం...
ఈ సమస్యను అధిగమించేందుకు మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పెట్టేందుకు ఏమైనా అవకాశాలున్నాయా ? అనేది చూడాలంటూ.. . టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానిని ఆదేశించారు.
అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. యూపీలోని ఓ ప్రాంతంలో ఆమెకు అడ్డుగా కొంతమంది వ్యక్తులు నిల్చొని నల్లజెండా
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యాప్రయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాఘవేంద్రరాజు స్టేట్ మెంట్ లో విస్తుగొలిపే విషయాలున్నాయి. 2017 నుంచి నన్ను చంపేందుకు
ఏపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు, కేంద్రంతో నిత్యం సంప్రదింపులు చేయడం జరుగుతోందన్నారు. ఇప్పటికే కొంత మంది విద్యార్థులను తీసుకొచ్చామని, మిగిలిన వారిని తీసుకొచ్చే..
రంజీ ట్రోఫిలో కేరళ జట్టుకు శ్రీశాంత్ ప్రాతిధ్యం వహిస్తున్నాడు. కేరళ తమ తొలి మ్యాచ్ లో మేఘాలయతో తలపడింది. 40వ ఓవర్ వేసిన శ్రీశాంత్ ఆర్యన్ బౌరాను
కోయంబత్తూరులోని లక్ష్మీ మిల్ సిగ్నల్ వద్ద ఓ కారులో యువ జంటను లోపలికి తోసేందుకు ప్రయత్నిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. కారు లోపలికి వెళ్లేందుకు యువకుడు అడ్డుకుంటున్నాడు. తమను...
యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను కూడా యూపీ ప్రచారానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు. కానీ, నా పనులు పూర్తి చేసుకుని వెళ్తున్నానని చెప్పారు.
రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఆరు నెలల్లో పూర్తి చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. పిటిషన్ దారులకు ఒకొక్కరికి 50వేలు చొప్పున ఇవ్వాలని...
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో భారీగా ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో ముడిచమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా
హత్యకు కుట్ర కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడించారు. ఆరు నెలల క్రితమే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్లాన్ చేసినట్లు, నవంబర్ లో డబల్ మర్డర్ కేసులో..