Home » Author »madhu
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మణిపూర్ లో పోలింగ్ ప్రారంభమైంది. 2022, ఫిబ్రవరి 28వ తేదీ సోమవారం ఉదయం 7గంటల నుంచి తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు...
సమాజ్ వాదీ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ.. తన చావును సైతం కోరుకుంటున్నారంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కారణం కూడా ఉంది...
జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ రుణాలను జమ చే
INS విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు సీఎం వైఎస్.జగన్. నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని ముఖ్యమంత్రి సందర్శించారు...
నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్వేవ్ తీవ్రత ఆధారపడి...
వేదిక మీదకు వెళ్లి.. ఇంత చిన్నదిగా ఫొటో పెడుతారా ? అంటూ ఆ ప్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకున్నారు. అభిమానుల ఆందోళనపై అసహనం..
షుగర్ సాచెట్ తో ఓ వ్యక్తి చేసిన మ్యాజిక్ అబ్బురపరుస్తోంది. ఎలా సాధ్యమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ క్లిప్ ను @jadon.ray యూజర్ టిక్ టాక్ లో షేర్...
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో ఇక్కడ జరుగనున్నాయని, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లలో మాత్రమే కేంద్ర ఏజెన్సీలు పని చేస్తాయని విమర్శించారు. భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో...
13 ఓవర్ లాహిరు కుమార వేస్తున్నాడు. అప్పుడు సంజు శాంసన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను వేసిన బంతిని భారీ షాట్ కొట్టాలని ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ కు...
#BheemlaNayak, #GovtofAndhrapradesh హ్యాష్ ట్యాగ్ తో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సృజన సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, అధిపత్య ధోరణి ఏమిటీ ? అంటూ నిలదీశారు.
తమతో పాటు చాలామంది తెలుగు స్టేట్స్ స్టూడెంట్స్ ఉన్నాట్లు, సేఫ్ గా తిరిగి వస్తామని అనుకోలేదన్నారు. ఇంత త్వరగా స్పందించి తమను సేఫ్ గా ఇంటికి చేర్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...
గోవా ఎన్నికల అనంతరం తెలంగాణకు వచ్చారు. 2022, ఫిబ్రవరి 26వ తేదీ శనివారం సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో ఆయన గజ్వేల్ పర్యటించారు.
అభిమానులు నిరాశకు గురి కాకుండా ఉండేందుకు ఇతర ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడించింది. తొలిటెస్టు మ్యాచ్ జరుగనున్న మొహాలీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి...
12 జిల్లాల పరిధిలోని 61 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. ఇందుకు అధికారుల అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 692 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి...
ధరలపై నియంత్రణ విధిస్తూ.. అత్యవసర నిబంధనలు ముందుకు తెచ్చింది. ప్రస్తుతం రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం... చమురు సంస్థలపై ఎఫెక్ట్ చూపిస్తోంది.
క్కడనే ఉన్న ఇతర నేతలు ఆయన ప్రసంగానికి చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఫేస్ మాస్క్ ధరించాలని ఓ వ్యక్తి ప్రయత్నించడం విఫలం అవుతూ వచ్చాడు...
టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తారు. కొండపైకి వచ్చేవారి సంఖ్య...
రెవెన్యూ, వైద్య యంత్రాంగం కూడా ఘటనాస్థలికి చేరుకుని .. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఇక శిక్షణ చాపర్ కూలిన విషయాన్ని ఎయిర్ఫోర్స్ అధికారులకు సమాచారం...
బరోడా టీంలో విష్ణు సొలంకి ఉన్నాడు. అయితే.. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో విష్ణు సొలంకి కూతురు చనిపోయింది. ఆ సమయంలో ఇతను రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న
శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయానికి ఔన్స్ బంగారం ధర 1888 డాలర్లు, వెండి 23.94 డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా... భిన్నంగా పరిస్థితులున్నాయి. రష్యా