Home » Author »madhu
ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి మరో నలుగురు తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. ఉక్రెయిన్ లోని రుమేనియా నుండి ఢిల్లీ చేరుకొని అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు, అంతలోనే అక్క కూతురు 18 నెలల పాప అపహరణకు గురైందని పాప చిన్నమ్మ తెలిపింది. వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు, వారు వెంటనే...
తాజ్ నగరంలో వెళుతున్న కెమికల్ ట్యాంకర్ పై పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే దానిని ఆపి చెక్ చేశారు. ఒక క్యాబిన్ లో రసాయనం ఉంచగా.. మరొక క్యాబిన్ లో మద్యం డబ్బాలను ఉంచారు.
న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజీ ప్రకారం 5.24 డాలర్లు బెంచ్మార్క్ దాటింది. యూఎల్ క్రూడ్ బ్యారెల్ ధర ప్రస్తుతం 108.60 డాలర్లకు చేరింది. యూఎల్ క్రూడ్ బ్యారెల్ ధర 5.43...
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. 2022, మార్చి 02వ తేదీ వారణాసికి చేరుకుంటారు. సాయంత్రం నిర్వహించే గంగా హారతిలో పాల్గొంటారని తెలుస్త
ఉజ్జయిని ఆలయ పట్టణంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా మంగళవారం 11.71 లక్షల మట్టి దీపాలు వెలిగించి.. కొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పింది.
చిలుక ఎంగిలి చేసింది కావడంతో ఆ కల్లుకు ఫిదా అయిపోతున్నారు. ఎంగిలి కల్లు అద్భుతమైన రుచి ఉందంటూ ఎగబడుతున్నారు. పెద్దపల్లి సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల
స్పీచ్ అనంతరం చిన్నారిని వేదిక మీదకు పిలిపించారు. చాక్లెట్ ఇచ్చి బాలికతో సెల్ఫీ దిగారు. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. చెన్నై సమావేశంలో లభించిన కొత్త..
ష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు.. భవిష్యత్ కార్యాచరణపై టీడీపీ పొలిట్ బ్యూరో సమీక్ష జరుపనుంది. ఈ భేటీలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నిర్వహాణపై కూడా చర్చించనున్నారు.
జేఈఈ మెయిన్ పరీక్షలను 2019, 2020లో ఆన్లైన్ విధానంలో రెండు విడతలుగా నిర్వహించగా.. 2021లో మాత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా నాలుగు విడతల్లో...
వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న రాయితీలకు భారీ స్పందన వస్తోంది. ప్రభుత్వం కల్పించిన ఆఫర్ తో ఇలాంటి సమయంలోనే...
వివేకా హత్యపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వివేకా హత్యకు రాజకీయరంగు పులిముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీన్ని సాకుగా చూపించి.. ఆయిల్ రేటును భారీగా పెంచేశాయి కంపెనీలు. ఈ మధ్యే కాస్త ధర తగ్గిందనుకున్న సమయంలో యుక్రెయిన్ యుద్ధం.. మన వంటిళ్లలో ఆయిల్ బాంబ్ను వేసింది.
యుక్రెయిన్ను నో ఫ్లైజోన్గా ప్రకటిస్తే ఏంటి సమస్య అని జర్నలిస్ట్ నిలదీయడంతో బోరిస్ జాన్సన్ నీళ్లు నమిలారు. అసలు ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదని...
అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును డివైడర్ ఎక్కింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్ లోనే చనిపోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు...
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. హైదరాబాద్లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఢిల్లీ పర్యటనలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీల నేతలను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ఆయన భేటీ కానున్నారని సమాచారం...
సెలవులు తెలియకపోవడంతో కొంతమంది సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయో, ఏ రోజు మూసి ఉంటాయో చాలాసార్లు తెలియదు...
కేసీఆర్, కేటీఆర్ లపై తాము విమర్శలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అయినా.. తమకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు.
చికెన్, గుడ్లు తింటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో వీటిని కొనుక్కోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.. వీటి వినియోగం అమాంతం పెరగడంతో వ్యాపారులకు...