Home » Author »madhu
కోవిడ్ నిబంధనల ప్రకారం... వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని...
పార్టీ కేంద్ర కార్యాలయంలో బాబును కలిసి నేతలు శుభాకాంక్షలు తెలియచేశారు. యూనివర్సిటీ లీడర్ గా ఎదిగి అసెంబ్లీలో పోటీ చేసినట్లు, మొదటి సారి గెలిచి మంత్రి పదవి ఆశిస్తావా...
ఏపీ సీఎం జగన్ విశాఖకు రానున్నారు. మిలాన్ - 2022 యుద్ధ నౌకల సమాహారంలో భాగంగా 2022, ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం ముఖ్యఅతిథిగా ఆయన హాజరు కానున్నారు. ఇంటర్నేషన్ పరేడ్ జరుగనుంది....
24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో...
బీ ఫార్మసీ విద్యార్థులకు ఎలా పరిచయం అయ్యాడో తెలియదు కానీ..ఇతడిని గాంధీబొమ్మ సెంటర్ లో ఉ్న లాడ్జీకి రప్పించారు. అక్కడ అతనిపై దారుణంగా ప్రవర్తించారు. ఏకంగా ఆపరేషన్ చేసి శ్రీకాంత్...
తమ కుటుంబం కరోనాతో భాదపడుతున్న సమయంలో సీఎం, ఆయన సతీమణి మాట సాయం చేశారని తెలిపారు. ఏఐజి ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారని వెల్లడించారు...
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన DDMA సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియ
సీఎం ప్రతి రోజు సమీక్షిస్తున్నట్లు, ప్రతి విద్యార్థిని ట్రేస్ చేసి రోడ్డు మార్గంలో బోర్డర్ వరకు తీసుకోస్తామన్నారు. అక్కడ నుండి విమానంలో ఇండియాకు రప్పించడం జరుగుతుందన్నారు...
నిత్యం సోషల్ మీడియాను వాడుతూ అతుక్కపోయాడు. దీనిని తల్లి గమనించింది. అలా చేయవద్దు.. దూరంగా ఉండాలంటూ చెప్పింది. కానీ.. తల్లి చెప్పిన మాటలను అతను వినిపించుకోలేదు. చివరకు ఓ ఐడియా...
మహాత్ముడి ఆశయాలను పెంపొందిస్తూ.. సమాజ సేవ, సామాజిక విలువల అభివృద్ధి, పలు రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులను ఇవ్వనున్నారు. ఇక ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డులు...
వీఎన్ కరాజీన్ కార్కివ్ యూనివర్సిటీలో ఇద్దరు విధ్యార్ధులు ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. అక్కడి పరిస్థితుల నేపద్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇండోనేషియాలో ఓ బోర్డింగ్ స్కూళ్లో ఎంత చెప్పినా స్మార్ట్ ఫోన్లను విద్యార్థులు తీసుకొస్తున్నారంటూ టీచర్లు ఆగ్రహానికి గురయ్యారు. కోపంతో వారి ఫోన్లను లాగేసుకున్నారు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అన్ని దేశాల విజ్ఞప్తి మేరకు రష్యా స్పందించిందన్నారు. సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో...
ఈ విషయాన్ని జీర్ణించుకోలేక వధువు సృహ తప్పి పడిపోయింది. కొద్ది క్షణాల తర్వాత తేరుకున్న తర్వాత.. వధువు అసలు విషయం చెప్పింది. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని స్ప
తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు. గత ఐదు సంవత్సరాల్లో తాను తప్పు చేసి ఉంటే... క్షమించాలంటూ వేదిక మీద గుంజీలు తీశారు. నన్ను క్షమించాలని.. చేతులు జోడించి...
యూపీలో నాలుగో విడత పోలింగ్ ముగిసింది... సాయంత్రం 5 గంటల వరకు 57.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలో 3,30,30,124 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 718కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించి
మెల్లిగా ట్రైన్ వస్తోంది. అక్కడనే సడెన్ గా ఆగిపోవడం.. చేతిలో ఉన్న కవర్ ను రైలులో ఉన్న వ్యక్తికి ఇవ్వడం కనిపించింది. రూల్స్ ప్రకారం... ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర రైలు ఆపకూడదనే నిబంధన
ఈ డబ్బులు తీసుకోవడం వల్ల వ్యాపారులు ఊపందుకోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం అధిగమించవచ్చని కేంద్రం భావిస్తోంది. గత సంవత్సరం కూడా ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.