Home » Author »madhu
మత్స్యకారుల అందరి భవిష్యత్తు కోసం వచ్చామని తమను రెచ్చగొట్టాలని, భయపెట్టాలని చూడవద్దని, మార్చి 14వ తేదీన మళ్లీ ఇక్కడ కలుద్దామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి...
తెలంగాణ పోరాటాన్ని శరద్ పవార్ ఎప్పుడూ సమర్థించారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటులో ఎంతో సహాయం చేశారని ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. భావసౌరుప్యత కలిగిన...
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన చర్చల్లో అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చామన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు సానుకూలంగా సాగాయని చెప్పారు. ఇకపై అన్ని విషయాల్లో కలిసికట్టుగా..
భారతీయ విద్యార్థులు తక్షణం ఉక్రెయిన్ వీడి స్వదేశానికి వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని, తప్పనిసరి అని భావించే వారు తప్పా
ముంబైకి వెళ్లిన సీఎం కేసీఆర్..అక్కడ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన పొలిటికల్ ఎజెండాపైనే చర్చ జరిగినట్లు...
బస్సులో ఎలాంటి అభద్రతా భావాలు కలిగినా.. వేధిస్తున్న ఘటనలు ఎదురైతే వెంటనే యాప్ కు సంబంధించిన స్కానర్ లో మొబైల్ తో స్కాన్ చేయాలని సూచిస్తున్నారు. బస్సు ప్రయాణిస్తున్న ఏరియా పోలీస్...
పంజాబ్ లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తరపున మోగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ సరళిని...
లెటెస్ట్ గా విండీస్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా రెండు మ్యాచ్ లు టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే...ఆదివారం కోల్ కతాలో సాయంత్రం 7.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
లంచ్ మీట్లో ఉన్నది ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ నదీమ్ అని తెలిసింది. అధికారిక సమావేశాల్లో తన ఫొటోలు, వీడియోలు తీయొద్దని ఐఎస్ఐ చీఫ్.. ప్రభుత్వానికి చెప్పారట...
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా యూపీలో మూడో దశ, పంజాబ్ లో పోలింగ్ కొనసాగుతోంది...యూపీలో ఉదయం 11 గంటల వరకు 21.18 శాతం, పంజాబ్ రాష్ట్రంలో 17.77 శాతం ఓటింగ్ నమోదైంది....
పోతో పోనీ..దరిద్రం పోతుందని కామెంట్స్ చేసినట్లు జగ్గారెడ్డికి సమాచారం అందింది. పార్టీ నాయకులతో వేణుగోపాల్ అన్నట్లు జగ్గారెడ్డికి నాయకులు తెలిపారు. హరికర వేణుగోపాల్ వ్యాఖ్యలపై ఆయన..
ఆదివారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు సీఎం కేసీఆర్. అక్కడి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.
తాను ఇకపై కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. విమర్శలు చేస్తే తట్టుకోగలను కానీ..నిందలు వేస్తే భరించలేనని, జరుగుతున్న వ్యవహారాలపై సోనియా, రాహుల్ కు లేఖ...
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గరి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు...
డ్రోన్ల వల్ల యువతకు ఉపాధి, కొత్త అవకాశాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో అపరిమితమైన అవకాశాలు లభిస్తాయని, రైతులకు కూడా ఎంతో సహకారం ఉంటుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో
రేవంత్రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇవ్వడంతో.. రేసులో ఉన్న జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అవకాశం చిక్కినప్పుడల్లా ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న..
ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముంబైకి వెళుతున్నారు సీఎం కేసీఆర్.. తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని కేసీఆర్కు ఫోన్ చేసి ఆహ్వానించారు ఠాక్రే. కేంద్రంపై సీఎం కేసీఆర్ చేస్తున్న...
గత 24 గంటల్లో 22 వేల 270 మంది వైరస్ బారిన పడ్డారు. 325 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో 185 ఎకరాల్లో 1, 396 క్వింటాళ్ల పప్పు శనగ పండింది. ఇటీవలే టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు డీపీఎం లక్ష్మా నాయక్ వెల్లడించారు...
విశాఖలో ఈ నెల 21 నుంచి మార్చి 4 వరకు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటికి దేశ, విదేశాల నుంచి వందలాది మంది...