Home » Author »madhu
జగ్గారెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చిన సందర్భంలో ఆయన్ను కలవడం జరిగిందన్నారు. తనను కోవర్టు అంటున్నారు.. నేనే వెళ్లిపోతానని అన్నారని దీంతో ఆయన్ను చాలా సేపు బుజ్జగించడం...
యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం టెన్షన్ పడుతున్నారు. అయితే తూర్పు యుక్రెయిన్ వేర్పాటు వాదులు, మాస్కో మద్దతుదారులు కీలక ప్రకటన..
కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు కొందరు నేతలు కుట్ర చేస్తున్నారంటూ ఇటీవల అనుచరులతో వ్యాఖ్యానించారు. గుర్తింపు లేనిచోట పని చేయడం అవసరమా అంటూ అనుచరులతో మంతనాలు జరిపినట్లు...
వైభవంగా జరుగుతున్న మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర.. 2022, ఫిబ్రవరి 19వ తేదీ శనివారంతో ముగియనుంది. సాయంత్రం అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయనున్నారు. దీంతో ఈ మహా జాతర...
వంట శాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనం వడ్డించారు. ఆయన కూడా వంటకాల రుచి చూశారు. అనంతరం సీఎం కొలనుకొండలో గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు...
బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు ఉంటుందని తెలిపింది. కోవిడ్ 19 నిబంధనలు ఎత్తివేయడంతో సచివాలయంలోని ఆయా శాఖల కార్యాలయాల నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది...
108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు...
మోదీతో భేటి కావడంపై సిక్కు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసం మోదీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని, ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపన ఉన్న వ్యక్తిగా...
మూడు ఫుట్బాల్ గ్రౌండ్ల వైశాల్యంతో ఉన్న ది ఫెలిసిటీ ఏస్ షిప్లో కెనడాకు పంపించాలని భావించినా.. మధ్యలో ప్రమాదం జరగడంతో... భారీ నష్టం జరిగినట్లు వోక్స్ వ్యాగన్ ప్రతినిధులు..
ఆదాయ కార్యకలాపాలు లేకపోవడం వల్ల...మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని, అందువల్లన అన్ లిమిటెడ్ మనీ లిమిటెడ్ ను అత్యవసరంగా రద్దు చేయాలని అధికారులు సిఫార్సు చేశారు.
శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల కంటే ముందుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...
ప్రతిరోజూ దాదాపుగా 2లక్షల మందికి వ్యాక్సిన్ అందజేస్తున్నారు. అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ డోసులు వేశారు. ఉన్న జనాభా కన్నా ఎక్కువగానే అందించారు..
రష్యా-యుక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణలు రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతున్నాయి. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని...
ఏపీకి న్యాయం జరిగే సమయం ఇప్పటికి వచ్చిందని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.
పండుగను గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని తెలిపారు. కరోనా మహమ్మారి మీద విజయం సాధించి సుఖసంతోషాలతో ఉండే విధంగా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయానికి..
జగన్ ప్రభుత్వానికి ప్రచార ఆర్బాటం ఎక్కువని ఎద్దేవా చేశారు. ట్రైబల్ యూనివర్సిటీ లాండ్ ను మార్చినా... ఇంతవరకు కొత్త లాండ్ ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ...
కాంకర్ జిల్లాలోని కోస్రాండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, ఎస్ఎస్బీ బృందాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. పోలీసులు కనబడడంతో...
పాశ్చ్యాత్య సంగీత బాణీని ఇండియాకు తీసుకొచ్చి అందులో ప్రయోగాలు చేసి.. డిస్కో మ్యూజిక్కు కేరాఫ్ అడ్రస్గా మారి.. డిస్కో కింగ్గా పేరు తెచ్చుకున్నారు బప్పీ లహరి...
సీఎం కేసీఆర్ శుక్రవారం మేడారం జాతరకు హాజరై తల్లులకు మొక్కులు చెల్లించుకోనున్నారు. సీఎం టూర్ ఏర్పాట్లను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రంలోని మహిళలకు సాధికారిత కల్పించేందుకు ప్రతిభ ఉన్న బాలికలందరికీ ఉచితంగా స్కూటీలు అందచేస్తామని హామీనిచ్చారు...పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సహాయాన్ని ఏడాదికి రూ. 6 వేల నుంచి