Home » Author »madhu
120 కిలోల స్వర్ణమూర్తి కావడం.. అంతేగాకుండా అలంకారణకు ఐదారు కిలోల బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. ప్రస్తుతం స్వర్ణమూర్తి విలువ 75 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే...
రక్షణ, విదేశాంగ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలతో పాటు యుక్రెయిన్లోని రెండు అతిపెద్ద బ్యాంకులతో సహా మొత్తం 10 వెబ్సైట్లు పనిచేయడం మానేశాయి. అయితే.. దీని వెనుక రష్యా హస్తం ఉండవచ్చని..
ప్రొఫెసర్ జయ శంకర్ ను సీఎం కేసీఆర్ మర్చిపోయారని, ఆయన్ను అవమాన పరిచిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. జయ శంకర్ లేకపోతే...
యూజర్లు చేయాల్సింది యంత్ర వెబ్ సైట్ లోకి వెళ్లి ఫోన్ లకు సంబంధించిన పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సమాధానాల అనంతరం 48 గంటల్లో ప్లిఫ్ కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వచ్చి...
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, ఆయన సతీమణి గీత ఖతిమా లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వీరు కాషాయ కండువాలను ధరించడం ద్వారా కోడ్ ఉల్లంఘనకు...
ఉదయం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్స్వామీజీ యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞగుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని...
తిరుమలలోని అంజనాద్రిని గుర్తించాలంటూ పలువురు భక్తులు కొంతకాలంగా లేఖల ద్వారా, ఈ -మెయిళ్ల ద్వారా టీటీడీని కోరడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీటీడీ ఈఓ...
ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వామీజీలు విచ్చేస్తారని టీటీడీ ఓ ప్రకటనలో...
మాస్క్ కంపల్సరీ ధరించే నిబంధన, మార్గదర్శకాలు కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సమావేశం...
యూపీలో పది రోజుల ముందుగానే హోలీ జరుపుకుంటారని, ఎన్నికల ఫలితాలు రాగానే హోలీ సంబురాలు మొదలవుతాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యాలను విస్మరించిన వారు...
ఖిర్నీ గ్రామంలో హరేంద్ర ఓటర్లుకు మద్యం పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. అయితే..
స్టాక్ మార్కెట్ లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. గత కొన్ని రోజులుగా నష్టాల బాట పడుతున్న మార్కెట్లు.. 2022, ఫిబ్రవరి 14వ తేదీ సోమవారం భారీ నష్టాలను చవి చూశాయి...
ఈనెల 2 నుంచి అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ముచ్చింతల్ లో...
ప్రేమికుల రోజు హైదరాబాద్లోని పార్కులన్నీ మూతపడ్డాయి. పార్కులు, ఇతర ప్రాంతాల్లో ప్రేమ జంటలు కనబడితే అడ్డుకుంటామన్న...
భక్తుల కోసం శ్రమ ధార పోస్తున్న శ్రామిక సోదరులందరికీ నా హృదయాంజలి అని తెలిపారు. మెగా అభిమానులు ఫొటోలను షేర్ చేస్తున్నారు...
మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమం, 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు., 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు...
ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో ఎంట్రీతో ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిజిటల్ ప్రపంచంలో మరోసారి తనదైన మార్క్...
120 కిలోల స్వర్ణమూర్తిని లోకార్పణం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. స్వర్ణమూర్తికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్తో కలిసి తొలిపూజ చేశారు...
ఐపీఎల్-2022 మెగా వేలం రెండోరోజు కొనసాగుతోంది. మొదటిరోజు వేలంలో ఇండియన్ ప్లేయర్లకు జాక్పాట్ తగిలిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ గా పేరొందిన లివింగ్ స్టోన్ భారీ ధర పలికాడు
జగిత్యాల జిల్లాలో గుండెపోటుతో వరుని తండ్రి మృతి చెందాడు. గత సంవత్సరమే అతని చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. దీంతో వారింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి...