Home » Author »madhu
ఐటీ రంగంలో రానున్న రోజుల్లో హైదరాబాద్ లో లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్...ఇతర ప్రాంతాలకు కూడా ఐటీ సంస్థలను విస్తరించే లక్ష్యంతో తాము పని చేయడం జరుగు
దేశ రాజధాని ఢిల్లీలో ఈ డ్రగ్స్ కేసు వెలుగు చూసింది. పట్టుకున్న వారిలో హైదరాబాద్ వైద్యుడు ఉన్నాడని తేలింది. వైద్యుడు పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది.
సికింద్రాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. అనంతరం అమాంతం స్టేషన్ నుంచి కిందకు దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
కుత్రా పంచాయతీ మలుపడ గ్రామంలో సర్పంచి అభ్యర్థి పదవికి పలువురు పోటీ పడుతున్నారు. అభ్యర్థులందరినీ గ్రామస్తులు సమావేశపరిచారు. తాము రాత పరీక్ష పెడుతామని, అందులో పాస్ అయిన వారికే...
గోవాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే... ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లో రాష్ట్రంలో మైనింగ్ ప్రారంభిస్తుందని ప్రజలకు హామీనిచ్చారు. గత 10 సంవత్సరాలు ఇక్కడ మైనింగ్ నిలిపివేయబడిందన్న
దాదాపు 5 దశాబ్దాల పాటు బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో ఆయనకు అనుబంధం ఉంది. దేశంలోని అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తల్లో రాహుల్ బజాజ్ ఒకరు...
యాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు...వాటి కింద కొలువైన దేవతామూర్తులకు.. కలశాలల్లోని నీటితో ప్రోక్షణ చేస్తారు...
శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. 12వ రోజు 2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర...
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇస్రో సైంటిస్టుల బృందం దర్శించుకుంది. స్వామి వారిని దర్శించుకుని పీఎస్ఎల్వీ రాకెట్ విజయవంతం కావాలని మొక్కులు...
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి బహిరంగ సభలో అప్పటివరకూ కేంద్రాన్ని కడిగిపారేసిన సీఎం కేసీఆర్..... ఉన్నట్టుండి రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించారు. మొన్న లోక్సభలో రాహుల్ గాంధీ...
ముచ్చింతల్లోని సమతామూర్తి క్షేత్రం జైశ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగుతోంది... ఆదివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకోనున్నారు.
శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా.. విష్ణు సహస్ర పారాయణం చేయాలని, అయితే.. ఎప్పటిలా ప్రవచన మండపంలో కాకుండా.. యాగశాల చుట్టూ పారాయణం చేస్తూ ప్రదిక్షణగా వెళుదామని
గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాల్నారు. కాబట్టే సీఎం అందరి సహకారంతో, దేవుడి ఆశీస్సులతో ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు...
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఫ్యామిలీ పాల్గొంది. ఎన్టీఆర్ తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతి.. ఈ ఉదయం శ్రీపెరుమాళ్ స్వామి పూజలో పాల్గొన్నారు. అనంతరం
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 14, 16, 17 తేదీల్లో పంజాబ్ లో పర్యటించేందుకు మోదీ రెడీ అవుతున్నారు...ఫిబ్రవరి 14న జలంధర్, ఫిబ్రవరి 16న పఠాన్ కోట్, ఫిబ్రవరి 17న అబోహర్ లో..
సిబ్బంది టీకాలు తీసుకోకపోతే.. పని చేయడానికి అనుమతించబడరని న్యూయార్క్ మేయర్ ఎరిక్ అడమ్స్ ప్రకటించారు. దీనివల్ల దాదాపు 3 వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక సందర్భంగా ముచ్చింతల్ లో పలు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. ముచ్చింతల్ శ్రీ భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు
భక్తులు సామాజిక దూరం పాటిస్తూ ఆలయ ప్రాంగణం ఎక్కడి నుండైన క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా అమ్మవార్ల ఖాతాలోకి తమ కానుకలను వేయొచ్చన్నారు. డిజిటల్ పేమెంట్ చేసే ముందు పేరు...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహం, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని చూసి...
బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులను తరలించేందుకు హెలిప్యాడ్ సిద్ధం చేసింది...