Home » Author »madhu
అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరల్లో ఎలాంటి మార్పూ చేయడం లేదు. ఎన్నికల వేళ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న కారణంతో వెనకడుగు వేస్తున్నాయని
ట్రాఫిక్ ఆంక్షలు విధించడం పట్ల సీఎం జగన్ సీరియస్ అయ్యారు. విచారణ జరపాలంటే డీజీపీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగడంపై తాను చింతిస్తున్నట్లు వెల్లడించారు...
ఈ ఏడాదిలో ఇది మొదటి ప్రయోగం. ఇస్రో ఛైర్మన్గా సోమనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ఈ ప్రయోగం చేపడుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రయోగం చేయనున్నారు.
ప్రతొక్కరు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని, హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన...
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శంచుకున్నాక యాత్ర మొదలు పెడతానన్నారు. ఇక తనపై విమర్శలు చేస్తున్న పార్టీలకు కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. మరోవైపు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది.
కారులో ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న నటుడు సోనూ సూద్ కు కంటపడింది. వెంటనే కారును ఆపి.. అక్కడకు చేరుకున్నాడు. కారు సెంట్రల్ లాక్ ఉండడంతో సోనూ సూద్ కష్టపడాల్
చివరకు 45 గంటల అనంతరం ఆర్మీ అతడిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
భద్రతా సిబ్బంది అసభ్యపదజాలంతో మాట్లాడరని ఆరోపించారు. సంబంధిత అధికారిని పిలిపించి.. తనకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో..
పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారంటూ ఆరోపించారు మోదీ.
ఈ మహిమాన్విత మహాద్భుతాన్ని తిలకించేందుకు, ఈ పండుగలో భాగస్వాములయ్యేందుకు .. వీఐపీలు, సామాన్యులూ తరలివస్తున్నారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో...
ప్రతీ ఏటా సాంప్రదాయబద్దంగా నిర్వహించే వార్షికోత్సవాలు ఈ ఏడాది కూడా ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. తొలిరోజు గురువందనం, గోపూజతో ఈ ఉత్సవాలకు పీఠాధిపతి సర్వపానందేంద్ర, ఉత్తరాధికారి
సినిమా టికెట్ ధరల పెంపుపై ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఈ కమిటీ 3సార్లు భేటీ అయింది. కమిటీ రిపోర్టును
ప్రస్తుతం ఒక సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా పేరు పుష్ప. ఉత్తరాఖండ్లో కూడా ఒక పుష్కర్ ఉన్నారన్నారు రాజ్నాథ్. ఆయన చాలా సింపుల్గా, సౌమ్యంగా ఉంటారు...
మహిళ నోరు మూసి తమ ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు సార్లు అత్యాచారం చేయగా భార్య వీడియో, ఫొటోలు తీసింది. తర్వాతి రోజు కూడా ఆమెను బెదిరించి మరోసారి...
ముచ్చింతల్ లో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శ్రీరామనగరం భక్తజనంతో నిండిపోయింది...
జిమ్స్ మెడికల్ కాలేజీలో నాలుగు విభాగులుగా కూర్చొని కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం మహనీయులు యాగశాలను సమతమూర్తిని సందర్శిస్తారని తెలిపారు. దివ్యక్షేత్రాలను కూడా...
తీవ్ర అనారోగ్య సమస్యలున్న వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 2012 నుంచి అంతర్ జిల్లా బదిలీలు చేపట్టలేదని గుర్తుచేశారు. బాధిత ఉపాధ్యాయులంతా మహాధర్నాకు
మండమెలిగె పండుగ రోజు కన్నెపల్లి, మేడారం గ్రామాల్లోని సమ్మక్క, సారలమ్మ పూజా మందిరాల్లో కల్లాపు చల్లి ముగ్గులు వేస్తారు. రెండు గ్రామాలకు బూరక గుంజలతో
రాజ్యసభలో ఏపీ విభజనపై ప్రధాని మోదీ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నా