Home » Author »madhu
2009లో వచ్చిన ‘జైల్’ సినిమాలోని ‘డాటా సున్ లే’ అనే పాటతో తన సినీ సింగింగ్ కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టేశారామె. ఆ తర్వాత అన్నీ భక్తి పాటలే పాడారు. 2010 నుంచి వచ్చిన పాటల్లో...
హిందీ సినీపాటల గాయని అంటే ముందుగా గుర్తు వచ్చేది లతా పేరే. హిందీ పాటలపై, హిందీ సినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది. లతా మంగేష్కర్ 1948 నుంచి 1978 వరకు 30వేల పాటలు పాడిన
లతా దీదీ మరణించినందుకు చాలా బాధ పడుతున్నట్లు, ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు తెలిపారు...
2024లో యూపీలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్మిశ్రాపై పోటీ చేస్తానని లఖింపుర్ ఖేరీ ఘటనలో మృతిచెందిన రైతు నచతార్ సింగ్ కుమారుడు జగదీప్ సింగ్ ప్రకటించారు...
ఆదివారం తీవ్ర వ్యాధుల నివారణకు పరమేష్టి, విఘ్నాల నివారణకు వైభవేష్టి హోమాలు జరుగనున్నాయి. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర నామపూజ జరిగింది.
గవర్నర్ నీట్ బిల్లును 142 రోజుల పాటు తనవద్దే ఉంచుకొన్నారని, సరిగ్గా మెడికల్ అడ్మిషన్లు ప్రారంభమైన సమయంలోనే స్పీకర్కు పంపించారని స్టాలిన్ ఆరోపించారు...
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాలకు తొలి వన్డే జరుగనుండగా...
ఉడుపి జిల్లాలో విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకొని జై శ్రీరాం అని నినాదాలు చేయడంతో పరిస్థితి దిగజారకుండా కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
శ్రీరామనగరానికి వచ్చిన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన విశ్వక్సేనేష్టి యాగంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని... తాము ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చుతామని హామీ నిచ్చిందన్నారు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాస్...
జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అవసరమైతే సీఎం జగన్ ను కలుస్తామన్నారు. జిల్లాకు ప్రశాంత నిలయం పేరు పెట్టుకోవచ్చని, అయితే తమ డిమాండ్ మాత్రం...
శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకనున్నారు...
లీగ్ దశలో తొలి మ్యాచ్ అనంతరం కరోనా వైరస్ కారణంగా ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. టీమిండియా ఏమాత్రం ఇబ్బంది పడకుండా వరుస విజయాలు సాధించిందంటే ఈ టోర్నీలో...
ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాదం మోపనున్నారు. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని...
తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కారు మితిమీరిన వేగంతో ప్రయాణించి.. బైకర్ ను ఢీకొట్టింది. దీంతో అతను ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడిపోయి స్పాట్ లోనే చనిపోయాడు.
సమతామూర్తి బంగారు శఠగోపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవంతో ఈ శఠగోపాన్ని వినియోగంలోకి తెస్తారని తెలుస్తోంది. అందులో
ఆర్థిక పరమైన అంశాల్లో స్పష్టత రావాల్సి ఉంది. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్టీరింగ్ కమిటీతో మరోసారి చర్చలు జరుగనున్నాయి.
ఈసారి హాంగ్ లాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా గెలవాలని భావిస్తోన్న కాంగ్రెస్.. రాహుల్ గాంధీ ప్రచారంతో జోరు మీదున్నట్లుగా కనిపిస్తోంది. గోవా ఎన్నికల ప్రచారంలో...
పాము కాటు వేసిన కొద్ది నిమిషాల తర్వాత సురేష్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు వెంటనే కొట్టాయం ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు
ఉద్యోగ సంఘాల నాయకులతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంత్రుల కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. HRA శ్లాబ్లలో మార్పులు, పింఛనుదారులకు...