Home » Author »madhu
రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రధాని హెలికాప్టర్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు...
ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ కేసీఆర్ మోదీ వెంటే ఉంటారు.
సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ముచ్చింతల్లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన...
వారి దగ్గర ఉన్న రశీదు బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20కిపైగా బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. పార్కింగ్ టెండర్ రద్దు చేశారు..
12 రోజుల పాటు ఒక్కో ఇష్టిని చేయడం జరుగుతుందని వేద పండితులు వెల్లడించారు. యాగ పరిరక్షణ కోసం సంతానప్రాప్తి వైనతేయేష్టి కోసం చేస్తుంటారని, గరుత్ముండు సంతాన ప్రాప్తిని కలిగించడంలో...
ఎన్ని అడ్డంకులు సృష్టించినా చలో విజయవాడ సక్సెస్ కావడంతో ఉద్యోగ సంఘాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం చలో విజయవాడకి వచ్చే వారిని అడ్డుకుని అరెస్టు చేయడాన్ని
యోగి నామినేషన్ వేయనున్నారు. గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలుస్తున్నారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు...
పవిత్ర యాగశాలను ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించారు. శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా యాగశాల కుడివైపు భాగానికి భోగ మండపమని, తిరుమల క్షేత్రాన్ని స్మరించేలా
ఇసుక అక్రమ రవాణా కేసులో ఆయనపై పలు ఆరోపణలున్నాయి. కొన్ని రోజులుగా భూపేందర్ సింగ్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేస్తోంది...
పంజాబ్ సీఎం అభ్యర్ధి ఎవరనే దానిపై అగ్రనాయకత్వం ఎలాంటి సంకేతాలు పంపకపోయినా సీఎం చన్నీ చంకౌర్ సాహిబ్తో పాటు బదౌర్లోనూ నామినేషన్ వేయడంతో..
వింటర్ ఒలింపిక్స్ వేడుకలకు భారత్ దూరంగా ఉంది. ముగింపు వేడుకల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. టార్చ్ బేరర్ గా గల్వాన్ ఘటనతో ప్రమేయం ఉన్న ఆర్మీ అధికారి ఎంపిక చేయడంతో వింటర్ ఒలింపిక్
సమ్మె వల్ల ఉద్యోగులు సాధించేది ఏమీ ఉండబోదన్నారు సజ్జల. ఉద్యోగుల అంశాన్ని కొంతమంది పొలిటికల్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికైనా ఉద్యోగులు చర్చలకు రావాలని ఆయన కోరారు.
కొత్త జిల్లాల ప్రతిపాదనలు ప్రకటించిన వెంటనే బాలకృష్ణ హిందూపురాన్ని నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మౌనదీక్షకు...
డ్రాగన్ చేసిన పనికి అన్నీ దేశాలు ఛీ కొడుతున్నాయి. వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్బేరర్గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. అతనెవరో కాదు...
ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా...
నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ..తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.
ఫిబ్రవరి 5 తేదీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉండడంతో తమకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. జనవరి 2వ తేదీన కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ అరెస్ట్, పోలీసుల...
రానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది. సమతాస్ఫూర్తి సమారోహం బుధవారం నభూతో న భవిష్యత్ అన్నట్టు మొదలయ్యింది. శ్రీ రామానుజ
ఒక రకమైన కుండంలో యజ్ఞం చేస్తే జ్ఞానం, మరో రకమైన కుండంలో యాగం చేస్తే సంతానసిద్ధి.. ఇలా రకరకాల యాగ ఫలాల కోసం.. 9 ఆకృతుల్లో.. హోమ కుండాలను ఏర్పాటు చేశారు...
లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి.